Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రాజన్న పాలన ను మళ్లీ తేస్తా

0

మహబూబాబాద్: 240 వ రోజు మహాబూబాబాద్  నియోజక వర్గంలో  వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఆలేరు,వావిలాల,తండాల్లో గ్రామస్తులు షర్మిల కు  ఘన స్వాగతం పలికారు. షర్మిల మాట్లాడుతూ  కేసీఅర్ పాలన పోవాలి.  కేసీఅర్ ది మోస పూరిత పాలనని ఆరోపించారు. ఏ పథకాన్ని కూడా కేసీఅర్ అమలు చేయలేదు.  ఇళ్లులు కావాలన్న,రుణమాఫీ కావాలన్నా, వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి.  నేను రాజన్న బిడ్డ. వైఎస్సార్ పాలన మళ్ళీ తీసుకు వస్తానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie