సంక్షిప్త వార్తలు:04-19-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-19-2025:గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే షన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలం గా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరిం చింది.

టీడీపీ కైవసమయిన జీవీఎంసీ

విశాఖపట్నం
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే షన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలం గా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరిం చింది.

కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలు

Hydra Demolitions In Hafeezpet And Injapur - NTV Telugu

రంగారెడ్డి
కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. హఫీజ్ పేట్ సర్వేనెంబర్ 79 లోని 39 ఎకరాల భూమిపై స్థల వివాదం వుంది.  వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయం నిర్మాణం తో పాటు భారీ షెడ్ల ఏర్పాటు చేసారు. స్థల వివాదం పై హైడ్రా కు ఫిర్యాదు రావడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం కూల్చివేతలు జరిగాయి. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసిబిలతో తొలగించారు.

చిన్నారిని ఓదార్చిన హరీష్ రావు

Harish Rao: తండ్రి లేడని వెక్కివెక్కి ఏడుస్తున్న చిన్నారి.. బోరున ఏడ్చేసిన హరీష్  రావు! వీడియో వైరల్

సిద్దిపేట
సిద్దిపేటలో విద్యార్థులకు  భద్రంగా ఉండాలి.. భవిష్యత్ లో ఎదగాలి అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి  హరీష్ రావు కంటతడి పెట్టారు. ఓ చిన్నారి మాట్లాడుతూ తన తండ్రి చనిపోయిన తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది. హరీష్ రావు చిన్నారిని దగ్గరికి పిలిచి ఓదార్చారు. చిన్నారితో పాటు కంటతడి పెట్టుకున్నారు.

Related posts

Leave a Comment