Andhra Pradesh:అధికారులకు కలిసిరాని ఇంటెలిజున్స్ బ్యూరో.. నిన్న ఏవీబీ..ఇవాళ పీఎస్ ఆర్

Intelligence Bureau that is not compatible with the authorities.. Yesterday AVB.. Today PSR

Andhra Pradesh:విజయవాడ, ఏప్రిల్ 26ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు పెద్దగా అచ్చి రావడం లేదు. గత పదేళ్లలో ప్రభుత్వాలకు కళ్లు, చెవులుగా పనిచేసిన ఇద్దరు డీజీ స్థాయి అధికారులు తర్వాతి కాలంలో చిక్కుల్లో పడ్డారు. 2014-19 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసిన ఏబీ వెంకటేశ్వరావు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైతే, 2019-24 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన పిఎస్సార్ ఆంజనేయులు ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అధికారులకు కలిసిరాని ఇంటెలిజున్స్ బ్యూరో నిన్న ఏవీబీ..ఇవాళ పీఎస్ ఆర్ విజయవాడ, ఏప్రిల్ 26ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు పెద్దగా అచ్చి రావడం లేదు. గత పదేళ్లలో ప్రభుత్వాలకు కళ్లు, చెవులుగా పనిచేసిన ఇద్దరు డీజీ స్థాయి అధికారులు తర్వాతి కాలంలో చిక్కుల్లో పడ్డారు. 2014-19 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసిన ఏబీ…

Read More

సంక్షిప్త వార్తలు:04-25-2025

malaria is with us--Medical Officer G.J. Narasimha, Health Extension Officer V. Dastagiri Reddy Sub Unit Officer Y. Siva Chandra Reddy.

సంక్షిప్త వార్తలు:04-25-2025:మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు. మలేరియా దినోత్సవ ర్యాలీ పాల్గోన్న జిల్లా కలెక్టర్ ఒంగోలు మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు. ఈ సందర్భంగా…

Read More

Helth news:మలేరియా అంతం మనతోనే–వైద్యాధికారి జీ.జే. నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి .దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్  వై శివ చంద్రారెడ్డి.

malaria is with us--Medical Officer G.J. Narasimha, Health Extension Officer V. Dastagiri Reddy Sub Unit Officer Y. Siva Chandra Reddy.

Helth news:ఆళ్లగడ్డ పట్టణంలో పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా  వైద్యాధికారి డాక్టర్ నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి. దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ వై. శివ చంద్రారెడ్డి  ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి నుండి ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. మలేరియా అంతం మనతోనే-వైద్యాధికారి జీ.జే. నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి .దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్  వై శివ చంద్రారెడ్డి. ఆళ్లగడ్డ పట్టణంలో పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా  వైద్యాధికారి డాక్టర్ నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి. దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ వై. శివ చంద్రారెడ్డి…

Read More

Helth news:అంబలి యొక్క ఉపయోగాలు

ragi-ambali-in-summer-to-beat-the-heat

Helth news:అంబలి యొక్క ఉపయోగాలు:రాగులని మొక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసి బాగా ఉడికించి జారుగా జావకాచి తయారుచేసిన ఆహారపదార్ధం అంబలి. ఇందులో రుచికోసం ఇష్టాన్నిబట్టి జీడిపప్పులు , వేరుశనగ పప్పులు , పచ్చకర్పూరం , జాజికాయ , కిస్మిస్ వంటివి కలుపుకోవచ్చు. లేదా ఉప్పు , కారం , కొంచం మోతాదులో మసాలా కూడా కలుపుకోవచ్చు . అంబలి యొక్క ఉపయోగాలు రాగులని మొక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసి బాగా ఉడికించి జారుగా జావకాచి తయారుచేసిన ఆహారపదార్ధం అంబలి. ఇందులో రుచికోసం ఇష్టాన్నిబట్టి జీడిపప్పులు , వేరుశనగ పప్పులు , పచ్చకర్పూరం , జాజికాయ , కిస్మిస్ వంటివి కలుపుకోవచ్చు. లేదా ఉప్పు , కారం , కొంచం మోతాదులో మసాలా కూడా కలుపుకోవచ్చు . అంబలి ఆకలిని…

Read More

సంక్షిప్త వార్తలు:04-25-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-25-2025:విధి వక్రీకరించి కన్న బిడ్డలకు తండ్రులే… తల కొరివి పెట్టిన గుండెల్ని పిండి వేసేటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, జంగా ఎల్లయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి మౌనిక, నవ్య ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెగడపల్లి శివారులో రాత్రి  ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మౌనిక, నవ్య మృతిచెందారు. కూతుళ్లకు తలకొరివి పెట్టిన తల్లిదండ్రులు మహబూబాబాద్ విధి వక్రీకరించి కన్న బిడ్డలకు తండ్రులే.. తల కొరివి పెట్టిన గుండెల్ని పిండి వేసేటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, జంగా ఎల్లయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి మౌనిక, నవ్య ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెగడపల్లి శివారులో…

Read More

సంక్షిప్త వార్తలు:04-25-2025

More than 200 Pakistanis in Hyderabad should be sent back, Amit Shah orders Revanth government

సంక్షిప్త వార్తలు:04-25-2025:పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి  రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్ షా ఫోన్ చేసారు. కాగా హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు  చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు వాళ్ళను వెనక్కి పంపాలి రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు హైదరాబాద్ పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి  రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్…

Read More

Andhra Pradesh:తిరుపతి స్టేషన్ రూ.850 కోట్లతో అభివృద్ధి పనులు

Tirupati station development works worth Rs. 850 crore

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే స్టేషన్‌లు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.. అమరావతికి కీలకంగా ఉన్న రైల్వే స్టేషన్‌లకు మహర్దశ వస్తోంది. అమరావతి సమీపంలోని మంగళగిరి రైల్వే స్టేషన్‌తో పాటుగా విజయవాడ రైల్వే స్టేషన్‌‌‌ కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూపురేఖలు మారబోతున్నాయి.. అత్యాధునిక సదుపాయాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ త్వరలో విమానాశ్రయంలా మారనుంది. తిరుపతి స్టేషన్ రూ.850 కోట్లతో అభివృద్ధి పనులు తిరుపతి, ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే స్టేషన్‌లు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.. అమరావతికి కీలకంగా ఉన్న రైల్వే స్టేషన్‌లకు మహర్దశ వస్తోంది. అమరావతి సమీపంలోని మంగళగిరి రైల్వే స్టేషన్‌తో పాటుగా విజయవాడ రైల్వే స్టేషన్‌‌‌ కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూపురేఖలు మారబోతున్నాయి.. అత్యాధునిక సదుపాయాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ…

Read More

Andhra Pradesh:అమరావతి రైతులు, మహిళలకు గొప్ప అవకాశం

Amaravati, the capital of Andhra Pradesh.

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా అమరావతిలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి రైతులు, మహిళలకు గొప్ప అవకాశం విజయవాడ, ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా అమరావతిలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు…

Read More

Andhra Pradesh:చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Manda Krishna Madiga. This is a name that needs no introduction. He is well known in the united AP as the founding president of the Madiga Reservation Porata Samiti.

Andhra Pradesh:మంద కృష్ణ మాదిగ. పరిచయం అక్కర్లేని పేరు ఇది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో ఆయన సుపరిచితం. జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో 14 మంది యువకులతో మాదిగ దండోరాను ఆయన ప్రారంభించారు. ప్రతి మాదిగ గూడెంలో దండోరా జండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని విస్తరించారు. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ విజయవాడ, ఏప్రిల్ 25 మంద కృష్ణ మాదిగ. పరిచయం అక్కర్లేని పేరు ఇది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో ఆయన సుపరిచితం. జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో 14 మంది యువకులతో మాదిగ దండోరాను ఆయన ప్రారంభించారు. ప్రతి మాదిగ గూడెంలో దండోరా జండా…

Read More

Andhra Pradesh:బాలినేనికి చిక్కని పట్టు

Former minister Balineni Srinivasulu Reddy resigned from the YSRCP and joined the Jana Sena.

Andhra Pradesh:మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకు వచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకు రావాలన్న ఆయన ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చడం లేదని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనలోకి వచ్చేందుకు ఎవరూ పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. బాలినేనికి చిక్కని పట్టు ఒంగోలు, ఏప్రిల్ 25 మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకు వచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకు రావాలన్న ఆయన ఆలోచన మాత్రం…

Read More