కనీసం ఇద్దరు పిల్లలుంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామన్న సీఎం జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి. ఇద్దరు పిల్లలుంటేనే పోటీకి అర్హత కల్పిస్తూ కొత్త చట్టం సీఎం చంద్రబాబు అమరావతి, కనీసం ఇద్దరు పిల్లలుంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామన్న సీఎం జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంచనాలు ప్రమాదకరంగా ఉన్నాయన్న చంద్రబాబు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. జనాభాను ఒకప్పుడు భారం అనే…
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Bhadradri:మణుగూరులో గంజాయి దందా
మణుగూరు మున్సిపాలిటీ ,మండలంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నది మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మండలంలో మారుమూల పల్లెలో కూడా గంజాయి ,డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మణుగూరులో గంజాయి దందా. కొమ్ముగూడెం ,కొత్త కొండాపురంలో జోరుగా విక్రయాలు ప్రాణాలు కోల్పోతున్న యువత.. భయోందాలను లో తల్లిదండ్రులు.. భద్రాద్రి మణుగూరు మున్సిపాలిటీ ,మండలంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నది మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మండలంలో మారుమూల పల్లెలో కూడా గంజాయి ,డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లో కూడా గంజాయి సరఫరా చేయబడుతుంది. ప్రధానంగా గోదావరి పరిహార ప్రాంత గ్రామాలలో అమాయకులైన యువకులు బలవుతున్నారు రెండు రోజుల క్రితం కొమరం దిలీప్(18) అనారోగ్యంతో మరణించాడు మొదట డ్రగ్స్ తీసుకున్న కొంతకాలానికి మెదడులో నరాలు దెబ్బతిన్నాయని దాని కారణంగా పిట్స్ కూడా వచ్చాయని తల్లిదండ్రులు తెలిపారు అనంతరం సీరియస్…
Read MoreChhattisgarh:బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ హైదరాబాద్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్కౌంటర్లో ముందుగా నలుగురు చనిపోగా. ఆ తరువాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. శుక్రవారం ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో మావోయిస్టులకి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 19 మంది నక్సలైట్ల మృతి చెందినట్లుగా భద్రత బలగాలు స్పష్టం చేశారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుండి ఎస్ఎల్ఆర్, బీజీసీ,…
Read MoreRajanna Sirisilla:ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసారు. స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసారు. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రాజన్న సిరిసిల్ల శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసారు. స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. బ్లూ కోల్ట్ పెట్రో కార్ సిబ్బంది…
Read MoreVeeranjaneya Swami:శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారం ప్రారంభోత్సవం
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణం లో ని బలిజ కోటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళు రహదారిలోని ప్రధాన మార్గంలో శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారాన్ని పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు కుటుంబ సభ్యులుతమ సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరియు ముఖద్వారాన్ని దాదాపు 12 లక్షల రూపాయల ధనాన్ని వెచ్చించి నిర్మించారు శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారం ప్రారంభోత్సవం బద్వేలు బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణం లో ని బలిజ కోటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళు రహదారిలోని ప్రధాన మార్గంలో శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారాన్ని పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు కుటుంబ సభ్యులుతమ సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరియు ముఖద్వారాన్ని దాదాపు…
Read MoreSiddipet:సిద్దిపేట మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీవో సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య ఇతర అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు. సిద్దిపేట మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం సిద్దిపేట సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీవో సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య ఇతర…
Read MoreHyderabad:సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకాలు మొదలుపెట్టారు
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకాలు మొదలుపెట్టారు కేటీఆర్ విసుర్లు హైదరాబాద్ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా రేవంత్ వైఖరీ ఉందని ఆక్షేపించారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్విట్ చేశారు. హామీల అమల్లో విఫలం, తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన – ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి.…
Read MoreKadapa:సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, టీడీపీ నేతలు
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, టీడీపీ నేతలు బద్వేలు కడప జిల్లా మైదుకూరు లో జరగనున్న ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఎస్పీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వెంకటేష్, జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం పరిశీలించారు. వారితో పాటు టీడీపీ నేతలు కుడా పాల్గోన్నారు. Read:Amalapuram:కోనసీమ ను టూరిజం,టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం
Read MoreAmalapuram:కోనసీమ ను టూరిజం,టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ఆంధ్రా గోవా బీచ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హజరయ్యారు. కోనసీమ ను టూరిజం, టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం.. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ఆంధ్రా గోవా బీచ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హజరయ్యారు. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆనందరావు, బీచ్ లో ఆర్పాటు చేసిన సాండ్ బైక్ ను నడిపి సందడి చేసారు. కేరళ తరహా అందాలు ఉన్నా ఇప్పటి వరకు కోనసీమకు సరైన గుర్తిపు రాలేదనిమంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎస్. యానం లో ఉన్న ఆంధ్రా గోవా బీచ్ ను పర్యాటక కేంద్రం…
Read MoreAmaravati:ఏపీలో ఇకనుంచి ప్రతి నెలా మూడో శనివారం
ఏపీలో ఇకనుంచి ప్రతి నెలా మూడో శనివారం.. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ అమరావతి : ఏపీలో ఇకపై ప్రతి నెలా మూడో శనివారం విధిగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. ఈనెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. నెలకో అంశాన్ని ఎంచుకొని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు ఇందులో ప్రధానపాత్ర పోషించాలని సూచించారు. Read:Khammam:కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు
Read More