సంక్షిప్త వార్తలు : 04-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 04-06-2025:కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులం ఏంటని తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో బోరబండ లో మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక క్యాబ్ వెండర్స్ అవకాశాలు ఇవ్వాలి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులం ఏంటని తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో బోరబండ లో మీడియా సమావేశం నిర్వహించారు. హైటెక్ సిటీ లో క్యాబ్ వేండర్స్ గా ముంబై, చెన్నై, నోయిడా, ఢిల్లీ, బెంగళూరు రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తూ తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్స్కు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. మన తెలంగాణ రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్,  వెండర్స్ సమస్యలు…

Read More

సంక్షిప్త వార్తలు : 04-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 04-06-2025:రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు. జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస అమరావతి: రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర…

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

rajasaab movie

సంక్షిప్త వార్తలు : 03-06-2025:రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”, ఈ నెల 16న  టీజర్ విడుదల రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

janasena-pawan klayan

సంక్షిప్త వార్తలు : 03-06-2025:రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై యేడాది అయిందని  జనసేనపార్టీ తిరుపతి పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. ఈ మేరకు ఒక కరపత్రం విడుదల చేసారు. రాజారెడ్డి మాట్లాడెఉతూ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలి యేడాది అయ్యింది. సుపరిపాలన మొదలై యేడాది అయ్యింది. జూన్ 4న పీడ విరగడై యేడాది కరపత్రాలను విడుదల చేసిన జనసేన తిరుపతి రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై యేడాది అయిందని  జనసేనపార్టీ తిరుపతి పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. ఈ మేరకు ఒక కరపత్రం విడుదల చేసారు. రాజారెడ్డి మాట్లాడెఉతూ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలి యేడాది అయ్యింది. సుపరిపాలన మొదలై యేడాది అయ్యింది. రాష్ట్రానికి దక్కిన మహర్థశకు ప్రతీకగా రేపు దీపావళి, సంక్రాంతి పండుగులను చేసుకుంటాం. తిరుపతిలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటామని అన్నారు. ఇళ్ళ ముందు…

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

kondapalli railway sataion

సంక్షిప్త వార్తలు : 03-06-2025:ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో గల రైల్వే స్టేషన్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ చిన్ని పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ దృష్టిలో ఉంచుకొని దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లో డెవలప్ చేసే క్రమంలో కొండపల్లి రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. కొండపల్లి రైల్వే స్టేషన్ ని పరిశీలించిన ఎంపి చిన్ని విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో గల రైల్వే స్టేషన్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ చిన్ని పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ దృష్టిలో ఉంచుకొని దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లో డెవలప్ చేసే క్రమంలో కొండపల్లి రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. అక్కడ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి…

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 03-06-2025:ఆకివీడులో ఒకటో తరగతి చదువుతున్న 8 సంవత్సరాల బాలికను సమీపాన నివసిస్తున్న మాంసం వ్యాపారి షేక్ మీరా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు తిరపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకుంటున్నారు. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆకివీడు ఆకివీడులో ఒకటో తరగతి చదువుతున్న 8 సంవత్సరాల బాలికను సమీపాన నివసిస్తున్న మాంసం వ్యాపారి షేక్ మీరా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు తిరపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకుంటున్నారు. ఆకివీడు సంత మార్కెట్ ప్రాంతంలోని పడాల వారి వీధిలో నివసిస్తున్నారు. బాలికను ఆరా తీయగా అసలు విషయం…

Read More

సంక్షిప్త వార్తలు : 03-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 03-06-2025:పరవాడ  మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహ దారిపై  లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద  అదుపు తప్పిన ఏపీ  39 యూసి 4551 బొగ్గు లారీ ఒక్క సారిగా సిగ్నల్స్ పైకి దూసుకు వచ్చింది ఈ ప్రమాదంలో ఓ ఆటో,కారు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారు ప్రమాదంలో మరో కారు ధ్వంసమైంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు. పరవాడలో లారీ బీభత్సం విశాఖపట్నం పరవాడ  మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహ దారిపై  లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద  అదుపు తప్పిన ఏపీ  39 యూసి 4551 బొగ్గు లారీ ఒక్క సారిగా సిగ్నల్స్ పైకి దూసుకు వచ్చింది ఈ ప్రమాదంలో ఓ ఆటో,కారు పూర్తిగా ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారు ప్రమాదంలో…

Read More

సంక్షిప్త వార్తలు : 02-06-2025

సంక్షిప్త వార్తలు : 02-06-2025:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  వికారాబాద్ లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొని, జాతీయ పతాకాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు  గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  వికారాబాద్ లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొని, జాతీయ పతాకాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు  గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ముందుగా వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత కలెక్టరేట్ లో జరిగిన వేడుకలలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్  సాయుధ బలగాల గౌరవ…

Read More

సంక్షిప్త వార్తలు : 02-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 02-06-2025:రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా చౌకధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు.  ఇది పురోగమన విధానం. పేదలకు సక్రమంగా నిత్యావసరాలు అందేలా చూడాలనే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం విజయవాడ రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా చౌకధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు.  ఇది పురోగమన విధానం. పేదలకు సక్రమంగా నిత్యావసరాలు అందేలా చూడాలనే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. గత ప్రభుత్వంలో తొలిరోజు సగటున 11 లక్షల మంది రేషన్ తీసుకోగా..…

Read More

సంక్షిప్త వార్తలు : 02-06-2025

Thummala nageshsarao

సంక్షిప్త వార్తలు : 02-06-2025:రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో   మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  పతాక ఆవిష్కరణ భద్రాద్రి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి , కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు హజరయ్యారు. మిర్యాలగూడలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నల్గొండ…

Read More