Browsing Category
అంతర్జాతీయ
world latest updates
దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా పిలుపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20,
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి పావులు కదుపుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తుంటే...ఎలాగైనా చెక్ పెట్టాలని I.N.D.I.A…
Read More...
Read More...
తీవ్రవాదులకు సహకరిస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవాలి యూఎన్లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా…
ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 16
సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా ఎంతో నష్టపోయామని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని..…
Read More...
Read More...
10 ఏళ్లలో 14 దేశాల అవార్డులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 16,
నరేంద్ర మోదీఅంటే ఒక బ్రాండ్. భారత దేశ ప్రధానిగా పదేళ్ళుగా ఉన్న మోదీకి ఇక్కడ వారే కాదు ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని గడించిన మోదీని చాలా…
Read More...
Read More...
శబరిమలలో భక్తుల ఆందోళన
తిరువనంతపురం, డిసెంబర్ 15,
శరణు అయ్యప్పా అంటూ ఆ శబరిగిరీశుని దర్శిస్తే భక్తుల బాగోగులు ఆ స్వామి చూసుకుంటారనీ.. పంపానదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.. కానీ ఆ స్వామివారి…
Read More...
Read More...
భారీగా పెరిగిన బంగారం ధరలు
ముంబై, డిసెంబర్ 15
వచ్చే ఏడాది వడ్డీ రేట్లు 75 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని యూఎస్ ఫెడ్ చెప్పడంతో డాలర్, బాండ్ ఈల్డ్స్ నెత్తిన పిడుగుపడింది. దీంతో, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు…
Read More...
Read More...
అంతరిక్షంలో నీటిజాడ అన్వేషనాలో ఖగోళ పరిశోధకులు ముందడుగు
కాలిఫోర్నియా,
అంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. భూమిపై ఉన్న మహాసముద్రాలన్నింటి కంటే అతిభారీ వాటర్ రిజర్వాయర్ను గుర్తించారు. ఇది అంతరిక్షంలో క్వాసర్ అనే…
Read More...
Read More...
పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిగి నేటికి 22 ఏళ్లు
న్యూ డిల్లీ
పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపి నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. 2001 డిసెంబ్ 13వ తేదీకి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో మరణించిన…
Read More...
Read More...
ఇంకా లెక్క తేలాలే…
రాయ్ పూర్, డిసెంబర్ 14,
ఆ ఆఫీసంతా నోట్ల కట్టలే.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన కరెన్సీ బండల్స్.. 40 మంది సిబ్బంది 40 మిషన్స్తో లెక్కిస్తున్నా ఒడవడం లేదు. ఒడిషాలోని బాలంగిర్లో…
Read More...
Read More...
భార్య బాధ తట్టుకోలేకపోతున్నా మాజీ సీఎం కన్నీరు మున్నీరు
న్యూఢిల్లీ, డిసెంబర్ 13,
తన భార్య పెడుతున్న హింసను తట్టుకోలేకపోతున్నానని, తనకు విడాకులు ఇప్పించాలని ఓ మాజీ ముఖ్యమంత్రి చేసిన విన్నపాన్ని... ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. ఆమె వేధిస్తోందనడానికి…
Read More...
Read More...
అత్యంత పకడ్బందీగా అయోధ్య
లక్నో, డిసెంబర్ 13,
హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగనుంది. రామమందిరానికి సంబంధించిన ఓ…
Read More...
Read More...