వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుతో సీఎం జగన్ బెంబేలు పడుతున్నారు. హత్య కేసు నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రంగంలోకి లాబీ మాస్టర్ విజయ్కుమార్ దిగారు. విజయ్కుమార్ను మైసూరు నుంచి తీసుకొచ్చిన చింతా శశిధర్. విశ్వసముద్ర గ్రూప్ ఎండీగా ఉన్న శశిధర్. జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో జ్యోతిష్యుడిని రంగంలోకి దింపిన చింతా శశిధర్. హైకోర్టులో ముందస్తు బెయిల్కు లంచ్ మోషన్ వేసిన అవినాశ్.