ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో ఉద్రిక్తత నెలకొంది. పేదల పెన్షన్ల తొలగింపుపై మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఆధ్వర్యంలో బాధితుల ఆందోళన చేస్తున్నారు. పెన్షన్ బాధితులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన ధూళిపాళ్ళ. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బాధితుల నినాదాలు.