A place where you need to follow for what happening in world cup

కుక్కలు వెంటబడడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

0

కరీంనగర్: హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడి మృతి చెందిన ఘటన జరిగిన ఒక్క రోజులోనే కరీంనగర్ మరో ఘటనలో కుక్కలు తమప్రతాపాన్ని చూపాయి. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి లో కుక్కలు  స్వైర విహారం చేస్తున్నాయి. యేసయ్య అనే వ్యక్తిని కుక్కలు  వెంబడించి కరవడానికి ప్రయత్నించాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నంలో యేసయ్య బైక్ పై నుండి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంలో హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.