A place where you need to follow for what happening in world cup

హజరు కాలేను..గడువు ఇవ్వండి సీబీఐని కోరిన అవినాష్ రెడ్డి.

0

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ముందు హజరు కావడానికి ఎంపి అవినాష్ రెడ్డి గడువు కోరారు. మంగళవారం అయన విచారణకు రావాలని సీబీఐ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ముందస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా తాను విచారణకు హాజరుకాలేనను. నాలుగురోజుల తరువాత విచారణకు హాజరవుతానని సీబీఐకి అయన  సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుండి పులివెందుల బయలు దేరిన ఎంపీ అవినాష్ రెడ్డి, నియోజకవర్గంలో ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

నిర్మాణాత్మక ఎత్తుగడలకు దూరమేనా.

Leave A Reply

Your email address will not be published.