మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించం : మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, కొన్ని రాజకీయ నాయకుల మద్దతుతో నడిచే మీడియా సంస్థలు సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్కి చెందిన జర్నలిస్టులు అమరావతి ప్రాంత మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గుంటూరులో 150 ఇన్స్టిట్యూట్స్లో సెక్స్ వర్కర్లు రిజిస్టర్ అయ్యారు” అనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంశాన్ని తిప్పికొడుతూ, “ఇది పూర్తిగా అసత్య సమాచారం. ఈ సమాచారం Times of India కథనాన్ని వక్రీకరించి వాడినట్లు ఉంది. అసలు రాష్ట్రం మొత్తం మీద గణాంకాలే ఉన్నాయి కానీ, ఏప్రాంతాన్ని సూచించలేదు. కానీ కొందరు జర్నలిస్టులు రాజకీయ లబ్ధికోసం ప్రాంతీయ మహిళలపై ఇష్టం…
Read More