సంక్షిప్త వార్తలు:04-22-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-22-2025:కళాశాల క్యాంపస్ లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోన్ ను తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవెట్  ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో జరిగిన ఈ ఘటన…సామాజిక మాధ్యమాల్లో వైరల్  అవుతోంది. బీటెక్  ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఫోన్ లో మాట్లాడుతుండగా..ఎన్సీసీకి చెందిన అధ్యాపకురాలు ఫోన్  లాక్కున్నారు. లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్దిని విశాఖపట్నం కళాశాల క్యాంపస్ లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోన్ ను తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవెట్  ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో జరిగిన ఈ ఘటన…సామాజిక మాధ్యమాల్లో వైరల్  అవుతోంది. బీటెక్  ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఫోన్ లో…

Read More

సంక్షిప్త వార్తలు:04-22-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-22-2025:మండలంలోని ఉదయం 9 గంటల నుంచి భీభత్సమైన ఎండలు కాస్తుండడంతో మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వడగల్లు వర్షం బీభత్సం గా రావడంతో మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వడగళ్ల వర్షం ఉరుములు మెరుపులతో సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురవడంతో పలు ప్రాంత రహదారులు జలమయమయ్యాయి. వడగళ్ల వర్షం బీభత్సం.. డుంబ్రిగుడ ఏప్రిల్ 22 మండలంలోని ఉదయం 9 గంటల నుంచి భీభత్సమైన ఎండలు కాస్తుండడంతో మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వడగల్లు వర్షం బీభత్సం గా రావడంతో మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వడగళ్ల వర్షం ఉరుములు మెరుపులతో సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురవడంతో పలు ప్రాంత రహదారులు జలమయమయ్యాయి. ముడురాళ్ళపల్లె లో శ్రీదేవి , భూదేవి…

Read More

సంక్షిప్త వార్తలు:04-22-2025

Brief news

సంక్షిప్త వార్తలు:04-22-2025:గంభీరావుపేటలో రైతులు దారికి అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి ఆందోళనకు దిగారు. ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదని… కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని నిరసనకు దిగారు. ధాన్యం బస్తాలు, ధాన్యం రోడ్డుపై పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేసారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారుఎ. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెలరోజులవుతున్న కొనుగోలు చేసిన 2వేల బస్తాల ధాన్యం వర్షానికి తడిసిందనిమండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన ధాన్యం రైతులు సిరిసిల్ల గంభీరావుపేటలో రైతులు దారికి అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి ఆందోళనకు దిగారు. ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదని… కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని నిరసనకు దిగారు. ధాన్యం బస్తాలు, ధాన్యం రోడ్డుపై పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేసారు.…

Read More

సంక్షిప్త వార్తలు:04-22-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-22-2025:జగిత్యాల జిల్లా  కేంద్రంలో నిర్వహించిన  జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్… రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మాజీమంత్రి జీవన్ రెడ్డి పాల్గోన్నారు. పేరు తీయకుండా ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ లోకి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చావ్. అభివృద్ధి ముసుగు తొడిగి పార్టీ లోకి వచ్చావ్ . నా కన్నా నీకు ఎక్కువ అనుభవం ఉందా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరో సారి ఘాటు వ్యాఖ్యలు జగిత్యాల జగిత్యాల జిల్లా  కేంద్రంలో నిర్వహించిన  జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మాజీమంత్రి జీవన్ రెడ్డి పాల్గోన్నారు. పేరు తీయకుండా ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ లోకి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చావ్. అభివృద్ధి ముసుగు తొడిగి…

Read More

సంక్షిప్త వార్తలు:04-20-2025

Brief news

సంక్షిప్త వార్తలు:04-20-2025:జపాన్‌ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందా  సిఎం రేవంత్ రెడ్డి పిలుపు టోక్యో ఏప్రిల్ 19 జపాన్‌ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్‌ ఫ్రంట్‌ని పరిశీలించామని అన్న రేవంత్…

Read More

సంక్షిప్త వార్తలు:04-19-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-19-2025:జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబాసాగా మారింది.  మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత  లను స్టేజి మీదకు పిలవలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి కిందనే కూర్చుని నిరసన వ్యక్తం చేసారు.   మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలోనే  పోలీసులు, సరిత వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది. .. దరూర్ లో భూ భారతి సదస్సు లో వాగ్వాదం జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబాసాగా మారింది.  మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత  లను స్టేజి మీదకు పిలవలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి…

Read More

సంక్షిప్త వార్తలు:04-19-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-19-2025:గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే షన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలం గా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరిం చింది. టీడీపీ కైవసమయిన జీవీఎంసీ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరే షన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలం గా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరిం చింది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలు రంగారెడ్డి…

Read More

సంక్షిప్త వార్తలు:04-18-2025

Travelling charges should be paid to employed workers

సంక్షిప్త వార్తలు:04-18-2025:ఉపాధి కూలీలు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలి గిట్టుబాటు కావడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి  బూడిద గణేష్ ఆరోపించారు. శుక్రవారం మంథని మండలం మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు అడవి ప్రాంతంలో చేస్తున్న పని ప్రదేశాన్ని ఆయన సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఎర్రటి ఎండలో నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి పనులు చేస్తున్నారని వీరికి ట్రావెలింగ్ చార్జీలు ఇవ్వటం లేదని విమర్శించారు. ఉపాధి కూలీలకు ట్రావలింగ్ చార్జీలు ఇవ్వాలి               నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి పనిచేసిన గిట్టుబాటు గాని కూలి  …

Read More

సంక్షిప్త వార్తలు:04-18-2025

Brief News:

సంక్షిప్త వార్తలు:04-18-2025:కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరీంనగర్ లోని మంకమ్మతోటలో వృద్దురాలుపై కోతులు దాడి చేశాయి. ఇంటిముందు నిల్చున్న వృద్ధురాలు ఆగమ్మ కొంగుపట్టి ఓ కోతి లాగగా మరో కోతి ఆమెపై దూకి కింద పడేశాయి. పదుల సంఖ్యలో  కోతులు ఎగబడ్డాయి. వెంటనే స్థానికులు కర్రలు పట్టుకొని అరుస్తు బెదిరించడంతో కోతులు ఆమెను వదిలిపెట్టాయి. లేకుంటే వృద్ధురాలి ప్రాణం తీసేవి. కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న కోతులు మంకమ్మతోటలో వృద్ధురాలిపై దాడి చేసి కోతులు కోతుల బెడదతో ఆందోళన చెందుతున్న ప్రజలు కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు…

Read More

సంక్షిప్త వార్తలు:04-17-2025

Brief News:

సంక్షిప్త వార్తలు:04-17-2025:కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా బీజేపి యువ మోర్చ  ఆందోళనలకు దిగింది.  ట్యాంక్ బండ్ అంబెద్కర్ విగ్రహం దగ్గర అందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేవైఎం నేతలను అడ్డుకున్నారు. బీజేపీ, ఈడి లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ తీరు అంటూ నినాదాలు చేసారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేవైఎం ఆందోళన హైదరాబాద్ కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా బీజేపి యువ మోర్చ  ఆందోళనలకు దిగింది.  ట్యాంక్ బండ్ అంబెద్కర్ విగ్రహం దగ్గర అందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేవైఎం నేతలను అడ్డుకున్నారు. బీజేపీ, ఈడి లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ తీరు…

Read More