A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్ ఘనవిజయం.

0

దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంతో ఉఠ్కంటను రేపాయి.రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కాంగ్రెస్ కు రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు జేడీఎస్‌ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది.

బజరంగ్ బలి’ నినాదాలతో హోరెత్తిన ఏఐసీసీ కార్యాలయం.

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈసారి జేడీఎస్‌ దారుణంగా దెబ్బతిన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందగా.. ఈ ఎలక్షన్స్‌లో 21 స్థానాలకే పరిమితమైంది. కుమారస్వామి కొడుకు నిఖిల్‌ సైతం ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగినా మ్యాజిక్ ఫిగర్ కు దాటి మరోసారి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.

Leave A Reply

Your email address will not be published.