మలక్ పేట:ప్రజా గోస– బీజేపీ భరోసా’ నినాదంతో బీజేపీ నిర్వహిస్తున్న వీధి చివరి (స్టీట్ కార్నర్) సమావేశాం సైదాబాద్ లోని సిద్ధి వినాయక మందిరం దగ్గర నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కపిల్ వై రవీందర్ పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సంక్షే మం కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ రవీందర్ అన్నారు.
కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులు కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనివిమర్శించారు.2లక్షల ఉద్యోగాల ఖాళీలున్నా 20వేల ఉద్యోగాలే బర్తీ చేస్తున్నారన్నారు. కార్పొరేటర్ కొత్త కాపు అరుణ మా ట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తున్నాడని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మాయమాటలతో మభ్య పెడుతుందని విమర్శించారు.
మలక్పేట్ నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ తో ఉన్నారు అన్ని జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి అన్నారు,కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణా రవీందర్ రెడ్డి,కొల్ల గోపి,మలక్పేట్ సీనియర్ లీడర్ కొత్త కాపు రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వినోద్ గౌడ్,నవీన్ రెడ్డి ,గజానంద్ గౌడ్ 3,10,11, బూత్ అధ్యక్షులు వెంకట్ రాజ్ ,సాగర్, సాయి వంశీ,మరియు పార్టీ నాయకులు ,యువ నాయకులు, బస్తివాసులు పాల్గొన్నారు.