New Delhi : తమిళనాడు జీడీపీ అంత లేదు.. పాకిస్తాన్ జీడీపీ

Tamil Nadu's GDP is not as much as Pakistan's GDP.

New Delhi :ఇవన్నీ కూడా దాయాది దేశానికి అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు. జనాలకు సురక్షితమైన నీరు అందదు. మూడు పూటల భోజనం దొరకదు. ఇవన్నీ జరగాలంటే ఏదో ఒక దేశం అప్పు ఇవ్వాలి. నమ్మి అక్కడ పెట్టుబడి పెట్టాలి. అవన్నీ జరగాలంటే ముందు అక్కడ ఉగ్రవాదం లేకుండా పోవాలి. అక్కడ ఉగ్రవాదం పోయే పరిస్థితి లేదు. ఉగ్రవాదులు ఆదేశాన్ని విడిచి వెళ్లే అవకాశం లేదు. తమిళనాడు జీడీపీ అంత లేదు.. పాకిస్తాన్ జీడీపీ న్యూఢిల్లీ, మే 16 ఇవన్నీ కూడా దాయాది దేశానికి అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు. జనాలకు సురక్షితమైన నీరు అందదు. మూడు పూటల భోజనం దొరకదు. ఇవన్నీ జరగాలంటే ఏదో ఒక దేశం అప్పు ఇవ్వాలి. నమ్మి అక్కడ పెట్టుబడి పెట్టాలి. అవన్నీ జరగాలంటే ముందు…

Read More

Mumbai : ఫడ్నవిస్ ను కలిసిన రోహిత్

Rohit meets Fadnavis

Mumbai :టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ ఇలా మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంపదీసి హిట్‌మ్యాన్ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదు కదా అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఫడ్నవిస్ ను కలిసిన రోహిత్ ముంబై, మే 14 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ ఇలా మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంపదీసి హిట్‌మ్యాన్ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదు కదా అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ముంబైలోని ముఖ్యమంత్రి…

Read More

New Delhi : ట్రెండింగ్ లో బాయ్ కాట్ టెర్కీ

Boycott Turkey is trending.

New Delhi :టర్కీపై భారతీయులు రగిలిపోతున్నారు. పాకిస్తాన్ కు డ్రోన్లు వంటి ఆయుధాలు సరఫరా చేయడమే కాదు..భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతోంది. దీంతో భారత్ టర్కీతో కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. టర్కీకి చెందిన న్యూస్ చానల్స్ ను నిషేధించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించుకుంది. ట్రెండింగ్ లో బాయ్ కాట్ టెర్కీ న్యూఢిల్లీ,మే 14 టర్కీపై భారతీయులు రగిలిపోతున్నారు. పాకిస్తాన్ కు డ్రోన్లు వంటి ఆయుధాలు సరఫరా చేయడమే కాదు..భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతోంది. దీంతో భారత్ టర్కీతో కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. టర్కీకి చెందిన న్యూస్ చానల్స్ ను నిషేధించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించుకుంది. వాణిజ్యాన్ని కూడా తగ్గించుకోవాలని డిసైడయింది. వ్యాపారులు ఇప్పటికే టర్కీ దిగుమతులకు దూరంగా ఉంటున్నారు. 2024లో…

Read More

New Delhi : అమెరికాకు ఇజ్రాయిల్ వార్నింగ్ భారత్, పాకిస్తాన్ మధ్యజోక్యం వద్దు

eeroju Daily news website

New Delhi :మొన్నటిదాకా భారత్‌-పాక్‌ గొడవతో తమకేమీ సంబంధం లేదన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌, కాల్పుల విరమణ కాగానే, మాటమార్చారు. ఇదంతా తనవల్లే అంటున్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను భారత్‌ ఖండించినా, ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. క్రెడిట్‌ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇటీవల సౌదీలోని రియాద్‌లో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరమ్‌లోనూ ట్రంప్‌ ఇలాగే మాట్లాడారు. అమెరికాకు ఇజ్రాయిల్ వార్నింగ్ భారత్, పాకిస్తాన్ మధ్యజోక్యం వద్దు న్యూఢిల్లీ, మే 14 మొన్నటిదాకా భారత్‌-పాక్‌ గొడవతో తమకేమీ సంబంధం లేదన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌, కాల్పుల విరమణ కాగానే, మాటమార్చారు. ఇదంతా తనవల్లే అంటున్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను భారత్‌ ఖండించినా, ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. క్రెడిట్‌ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇటీవల సౌదీలోని రియాద్‌లో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరమ్‌లోనూ ట్రంప్‌ ఇలాగే మాట్లాడారు.భారత్-పాకిస్తాన్…

Read More

Srinagar : జమ్మూకశ్మీర్లో లష్కరే ఉగ్రవాది హతం

terrorists-killed-in-encounter-in-jammu-and-kashmirs-shopian

Srinagar : జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కినట్టు తెలిసింది. షోపియాన్లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. జమ్మూకశ్మీర్లో లష్కరే ఉగ్రవాది హతం జమ్మూకశ్మీర్లోని షోపియాన్లో ఎదురుకాల్పులు మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట కొనసాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్ శ్రీనగర్ జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కినట్టు తెలిసింది. షోపియాన్లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాల కదలికలను…

Read More

New Delhi : అమెరికాకు భారత్ స్టాండ్ వివరించిన ప్రధాని

Prime Minister explains India's stand to America

New Delhi : జాతీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న జమ్ముకశ్మీర్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఇది ఇండియాలో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించకుండానే చాలా క్లియర్‌గా పెద్దన్న అవసరం లేదు అని చెప్పేశారు. అమెరికాకు భారత్ స్టాండ్ వివరించిన ప్రధాని న్యూఢిల్లీ మే 13 జాతీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న జమ్ముకశ్మీర్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఇది ఇండియాలో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించకుండానే…

Read More

Bhadrachalam:ఎండలకు అల్లాడిపోతున్న రామభక్తులు

Sri Sita Ramachandra Swamy in Bhadrachalam is considered the Ayodhya of the South.

Bhadrachalam: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోంది.వేసవి సెలవులు నేపథ్యంలో రాములవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మే నెల ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రామయ్య దర్శనానికి వచ్చిన భక్తుల పాదాలు మాత్రం నిప్పుల్లో నడుస్తున్నట్లు మారిన పరిస్థితులు నిశ్శబ్ద ఆవేదనగా మారాయి. ఎండలకు అల్లాడిపోతున్న రామభక్తులు భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోంది. వేసవి సెలవులు నేపథ్యంలో రాములవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మే నెల ఎండలు తీవ్రత ఎక్కువగా…

Read More

Lahore:పాకిస్తాన్  ఆర్మీకి చుక్కలు చేపిస్తున్న బీఎల్ఏ

Amidst tension on the eastern border with India, Pakistan

Lahore:భారతదేశంతో తూర్పు సరిహద్దులో ఉద్రిక్తత మధ్య, పాకిస్తాన్ ఇప్పుడు పశ్చిమ సరిహద్దులో కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌లో స్వాతంత్ర్యం కోరుతూ బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేశారు. బలూచిస్తాన్‌లోని ఐదు చోట్ల యోధులు పాకిస్తాన్ సైన్యంపై మెరుపు దాడి చేశారు. పాకిస్తాన్  ఆర్మీకి చుక్కలు చేపిస్తున్న బీఎల్ఏ లాహోర్, మే 10 భారతదేశంతో తూర్పు సరిహద్దులో ఉద్రిక్తత మధ్య, పాకిస్తాన్ ఇప్పుడు పశ్చిమ సరిహద్దులో కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌లో స్వాతంత్ర్యం కోరుతూ బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేశారు. బలూచిస్తాన్‌లోని ఐదు చోట్ల యోధులు పాకిస్తాన్ సైన్యంపై మెరుపు దాడి చేశారు. పాక్ ఆర్మీ స్థావరాలలో క్వెట్టా, ఉతల్, సోహ్‌బత్‌పూర్, పంజ్‌గుర్ ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం, కనీసం మూడు ప్రధాన సాయుధ బలూచ్…

Read More

New Delhi:ఆ రెండు దేశాలకు  బైకాట్.

Turkey, Azerbaijan

New Delhi:పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్‌ పట్ల ప్రశంసలు కురిపించాయి. ఆ రెండు దేశాలకు  బైకాట్. న్యూఢిల్లీ, మే 10 పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్‌ పట్ల ప్రశంసలు కురిపించాయి. అయితే టర్కీ, అజర్‌బైజాన్ మాత్రం.. పాకిస్తాన్‌కు బాసటగా నిలిచాయి. భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి. ఆ రెండు దేశాలు భారత్‌ను వ్యతిరేకిస్తూ..…

Read More

Mumbai:ఐపీఎల్ రద్దు దిశగా అడుగులు

Tensions have increased between India and Pakistan. Pakistan is getting choked up after Operation Sindhur.

Mumbai:భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో వరుసగా అనేక దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి తగిన సమాధానం భారత్ నుంచి అందుతోంది. బుధవారం నాడు పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాల్లో డ్రోన్ దాడులను నిర్వహించింది. అయితే, భారతదేశం పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చి, ఆ దేశ క్షిపణులను, డ్రోన్‌లను కూల్చివేసింది. ఐపీఎల్ రద్దు దిశగా అడుగులు ముంబై, మే 9 భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో వరుసగా అనేక దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి తగిన సమాధానం భారత్ నుంచి అందుతోంది. బుధవారం నాడు పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాల్లో డ్రోన్ దాడులను నిర్వహించింది. అయితే, భారతదేశం పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చి,…

Read More