Shekhar Kammula : శేఖర్ కమ్ముల ‘కుబేర’: నాదైన మార్క్!
Shekhar Kammula : శేఖర్ కమ్ముల ‘కుబేర’: నాదైన మార్క్!:సరళమైన కథలతో సున్నితమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించి తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘ఫిదా’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, ఇప్పుడు ఆయన ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి భారీ తారాగణంతో ‘కుబేర’ అనే విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సుమారు 150 కోట్ల భారీ...