F-15 Jet Crash in Iran | 48 గంటల సీక్రెట్ రెస్క్యూ! నిజమా? లేక ప్లానా? | FBTV NEWS

F-15 Jet Crash in Iran | 48 గంటల సీక్రెట్ రెస్క్యూ ఆపరేషన్ | USA vs Iran War Story

అమెరికా (USA), ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. అమెరికాకు చెందిన ఒక F-15 ఫైటర్ జెట్ ఇరాన్‌లో కూలిపోయింది.  ఆ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రమాదం జరగబోయే ముందు జెట్ నుంచి బయటకు ఎజెక్ట్ అయ్యి, పారాచూట్ సహాయంతో సేఫ్‌గా ఇరాన్ భూమిపై ల్యాండ్ అయ్యారు. శత్రు దేశమైన ఇరాన్‌లో పడిపోయిన ఆ ఇద్దరు పైలట్లను కాపాడటం చాలా కష్టమైన పని. అయినా కూడా అమెరికా వెంటనే ఒక ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దీనిని Combat Search and Rescue (CSAR) అంటారు.  ఈ ఆపరేషన్ మొత్తం 48 గంటల పాటు సాగింది. ముఖ్యంగా — ఒక్క అమెరికా సైనికుడికి కూడా ఏమీ కాకుండా ఇద్దరు పైలట్లను సేఫ్‌గా బయటకు తీసుకువచ్చారు. అందుకే ఈ సంఘటన ఒక…

Read More

ట్రంప్ ని పీకేస్తారా ? | Will Donald Trump be removed ? | FBTV NEWS

ట్రంప్ ని పీకేస్తారా ? | Will Donald Trump be removed ? | FBTV NEWS

Will Donald Trump be removed ? Trump : అమెరికా, ఇజ్రాయల్, ఇరాన్ ల యుద్దం తీవ్ర రూపం దాల్చి పరస్పరం భీకర దాడులకు దారి తీసింది.  అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఒక వైపు విరుచుకుపడుతుంటే,  సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టుగా ఇరాన్ దేశం ఒక్కటే ఆమెరాకా, ఇజ్రాయల్ దేశాలకు కొరక రాని కొయ్యలాగా మారిపోయింది.  ఆ దేశాలతో ప్రత్యక్షంగా పోరాటం చేస్తూనే,  అమెరికా కి సహాయ సహకారాలు అందిస్తున్న దేశాలైన గల్ఫ్ దేశాలపై విరుచూపడి బెంబేలెత్తించింది.  అంతే కాకుండా ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని నిర్భంధించి,  అ జలసంధి గుండా వెళ్ళ వలసిన చమురు వగైరా రవాణా నౌకలను ఆపేసి ప్రపంచ దేశాలను ఒత్తిడిలోకి నెట్టేసింది.  దాంతో అ జలసంధిని ఎలాగైనా ఓపెన్ చేయించాలని trump చేయని ప్రయత్నం లేదు.  ఇరాన్ కు గడువు…

Read More

Shroud of Turin DNA Study Links to India | Jesus Christ Mystery Explained | FBTV NEWS

Shroud of Turin DNA Study Links to India | Jesus Christ Mystery Explained | FBTV NEWS

Shroud of Turin DNA Study Links to India :   Shroud of Turin : ప్రపంచ చరిత్రలో అత్యంత మిస్టీరియస్ ఆర్టిఫాక్ట్‌లలో ఒకటి — Shroud of Turin. ఈ గుడ్డపై కనిపించే మానవ ఆకారం… చాలా మంది నమ్మకం ప్రకారం ఇది Jesus Christ శరీరానికి సంబంధించినదే. కానీ తాజా DNA స్టడీలు కొత్త విషయాలు బయటపెడుతున్నాయి… ఈ శ్రౌడ్‌పై ఉన్న సూక్ష్మ ధూళి, పుప్పొడి, మరియు జీవశాస్త్ర అవశేషాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు — ఆశ్చర్యకరంగా ఇండియా, మధ్యప్రాచ్యం, యూరప్ ప్రాంతాలకు చెందిన DNA ట్రేస్‌లను కనుగొన్నారు. దీనర్ధం ఏమిటి? ఇది ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదా? లేదా ఈ వస్తువు ఎన్నో దేశాలు తిరిగిందా? ఇంకా కొన్ని సిద్ధాంతాలు చెప్పేది — Jesus Christ తన జీవితంలో ఇండియా వెళ్లి…

Read More

Rahul Gandhi : అమిత్ షా వ్యాఖ్యల కేసు_ సుల్తాన్‌పూర్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

rahul gandhi

 సుల్తాన్‌పూర్ కోర్టుకు వెళ్లిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో ‘సత్యమేవ జయతే’ పోస్టర్ల ఏర్పాటు Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi ఉత్తరప్రదేశ్‌లోని Sultanpur కోర్టుకు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి Amit Shahపై గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలాన్ని నమోదు చేయించేందుకు ఆయన విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ఉదయం బయలుదేరిన రాహుల్ గాంధీ నేరుగా సుల్తాన్‌పూర్‌కు చేరుకుని కోర్టు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు Ajay Rai వెల్లడించారు. విచారణ పూర్తయ్యాక రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు అని తెలిపారు. రాహుల్ గాంధీ కోర్టుకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సుల్తాన్‌పూర్ నగరంలో “సత్యమేవ జయతే” అంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.…

Read More

Delhi AI Summit 2026లో చంద్రబాబు | APకి IBM, NVIDIAతో 7 కీలక ఒప్పందాలు

India AI Impact Summit 2026

ఏపీని ఏఐ హబ్‌గా మార్చే లక్ష్యంతో కీలక భేటీలు ఐబీఎం, ఐఐటీ మద్రాస్ వంటి సంస్థలతో ఒప్పందాలు కేంద్ర మంత్రులు, అస్సాం సీఎం‌తో ప్లీనరీ సెషన్‌లో భేటీ Delhi AI Summit 2026 : ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఢిల్లీలో కీలక పర్యటన చేపట్టారు. New Delhi లోని Bharat Mandapam వేదికగా జరుగుతున్న India AI Impact Summit 2026లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా నిలపడం లక్ష్యంగా పలు వ్యూహాత్మక సమావేశాలు, ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నారు. ఉదయం నిర్వహించిన “AI Accelerators: Fueling India’s Economic Growth” ప్లీనరీ సెషన్‌లో అస్సాం ముఖ్యమంత్రి Himanta Biswa Sarma, కేంద్ర మంత్రి Jitin Prasadaతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం, కేంద్ర మంత్రి Ashwini Vaishnaw, World Economic…

Read More

Ambati Rambabu | బెయిల్ తర్వాత జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు | కేసులపై జగన్ స్పందన

Ambati-Rambabu

బెయిల్ తర్వాత జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు కేసులపై జగన్ స్పందన Ambati Rambabu : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం పార్టీ అధినేత Y. S. Jagan Mohan Reddyను కలిశారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన అంబటి రాంబాబు, తాజా రాజకీయ పరిణామాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ భేటీలో తనపై నమోదైన కేసుల వివరాలు, టీడీపీ శ్రేణులు ఇంటిపై దాడి చేసి ఆస్తిని ధ్వంసం చేసిన ఘటన, హత్యాయత్నం ఆరోపణలు, అలాగే పోలీసులు వ్యవహరించిన తీరు వంటి అంశాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అంబటి రాంబాబుతో పాటు Devineni Avinash, ఎంపీ Pilli Subhash Chandra Bose, మాజీ ఎంపీ Nandigam Suresh, మాజీ ఎమ్మెల్యే Malladi Vishnuలు కూడా జగన్‌ను కలిసి…

Read More

Chandrababu : సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం అవార్డును ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ఎకనమిక్ టైమ్స్ సంస్థ  ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన మంత్రి నారా లోకేశ్  Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ప్రముఖ వాణిజ్య పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఆయనను ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ఈ గౌరవం లభించిన సందర్భంగా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తమ కుటుంబానికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన క్షణం అని పేర్కొన్నారు. భారతదేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు…

Read More

Eye Infection : ఫంగల్ కెరటైటిస్‌కు కొత్త చికిత్స: భారత శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

Indian Scientists Develop New Peptide Therapy for Fungal Keratitis Treatment

కంటి చూపును దెబ్బతీసే ఫంగల్ కెరటైటిస్‌కు కొత్త చికిత్స కోల్‌కతా బోస్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ భాగస్వామ్యం SA-XV అనే కొత్త పెప్టైడ్‌తో ఫంగస్‌ను నాశనం చేసే థెరపీ Eye Infection : కంటి చూపును తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదకరమైన ఫంగల్ కెరటైటిస్ చికిత్సలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కోల్‌కతాలోని బోస్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు, హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (LVPEI) నిపుణుల సహకారంతో, ఫంగస్‌ను సమర్థవంతంగా నాశనం చేసే ఒక కొత్త పెప్టైడ్ ఆధారిత థెరపీని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు SA-XV అనే 15 అమైనో ఆమ్లాలతో కూడిన ప్రత్యేక పెప్టైడ్‌ను రూపొందించారు. ఇది ఫంగస్ పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా, ప్రస్తుతం వాడుతున్న మందులతో పోలిస్తే దుష్ప్రభావాలు చాలా తక్కువగా…

Read More

Pragathi : రెండో పెళ్లి పుకార్లపై నటి ప్రగతి క్లారిటీ | పెళ్లిపై ఆలోచన లేదన్న నటి | Fitness Power Actress

pragathi-second-marriage-rumours-latest-news

తన మెచ్యూరిటీకి సరిపోయే వ్యక్తి దొరకాలన్న నటి ప్రస్తుతం పెళ్లిపై ఆశలు లేవని, పిల్లలే ముఖ్యమని వెల్లడి తన పెళ్లికి కొన్ని కండిషన్లు ఉంటాయని వ్యాఖ్య తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన నటి ప్రగతి, తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు తాజాగా స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫిట్‌నెస్, వర్కౌట్ వీడియోలతో ఎప్పటికప్పుడు చర్చలో ఉండే ఆమె, ఈసారి తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసిన ప్రగతి, భవిష్యత్తులో ఒకవేళ జీవన భాగస్వామి అవసరమని అనిపిస్తే కొన్ని కండిషన్లు తప్పనిసరిగా ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “జీవితంలో ఒక తోడు అవసరం అనేది నిజమే. కానీ, ఆ వ్యక్తి నా మెచ్యూరిటీ స్థాయికి తగినవాడై ఉండాలి.…

Read More

Cancer : రక్త పరీక్షతోనే ఊపిరితిత్తుల క్యాన్సర్ గుర్తింపు: యూకే శాస్త్రవేత్తల విప్లవాత్మక పరిశోధన

Cancer : UK Scientists Develop Blood Test to Detect Lung Cancer at Early Stage

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించేందుకు యూకేలో కొత్త రక్త పరీక్ష FT-IR మైక్రోస్కోపీతో రక్తంలో క్యాన్సర్ కణాల గుర్తింపు తొలి దశలోనే వ్యాధి నిర్ధారణతో మెరుగైన చికిత్సకు అవకాశం ఇతర క్యాన్సర్ల గుర్తింపునకు కూడా ఈ పద్ధతి ఉపయోగపడే ఛాన్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే దిశగా యూకే పరిశోధకులు విప్లవాత్మక ముందడుగు వేశారు. కేవలం ఒక రక్త పరీక్షతోనే క్యాన్సర్‌ను గుర్తించే అత్యాధునిక సాంకేతికతను వారు అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలను ముందుగానే గుర్తించి, రోగులకు సకాలంలో మరియు సమర్థవంతమైన చికిత్స అందించే అవకాశం ఏర్పడనుంది. ఈ పరిశోధనను  “యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ నార్త్ మిడ్‌లాండ్స్ (UHNM)” తో పాటు కీలే, లాఫ్‌బరో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. ఇందులో వారు ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్‌ఫ్రారెడ్ (FT-IR) మైక్రోస్కోపీ అనే…

Read More