Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్
Browsing Tag

Vijayawada

పోలవరంపై కేంద్రం మండిపాటు

ఏలూరు, డిసెంబర్ 7, పోలవరం ప్రాజెక్టు   నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం తీరుపై కేంద్రం మండిపడింది. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని వ్యాఖ్యానించింది. వద్దన్నా నీరు నింపుతున్నారని,…
Read More...

అలా ముందుకు…

విజయవాడ, డిసెంబర్ 7,  టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో పవన్‌ కల్యాణ్ సమావేశం అయ్యారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు.…
Read More...

11 లక్షల 66 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ లకు రికార్డులు

రాజమండ్రి, డిసెంబర్ 7,  భూమిలేని పేదలకు దశాబ్దాల కాలంగా అనేక ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11.61 లక్షల ఎకరాలకు సరైన రికార్డులు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో…
Read More...

ఏపీకి సీఈసీ

విజయవాడ, డిసెంబర్ 7 కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 22, 23 తేదీల్లో పర్యటించనున్నారు. ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రతిపక్ష…
Read More...

భారీ ప్రక్షాళన దిశగా జగన్

నెల్లూరు, డిసెంబర్ 7,  ఏపీ సీఎం జగన్ భారీ ప్రక్షాళనకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ దెబ్బ తినడంతో జగన్ సైతం ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కెసిఆర్, జగన్ ఒకటే నన్న భావన…
Read More...

అకాల వర్షం.. అపార నష్టం

విజయవాడ, డిసెంబర్ 6,  ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభ్సతం సృష్టిస్తున్నాయి. తీవ్రతుపాన్‌ తీరం దాటి క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం వాయుగుండంగా  కొనసాగుతోంది. దీంతో ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌…
Read More...

రెండో వారం నుంచి వారాహి యాత్ర

గుంటూరు, డిసెంబర్ 6,  పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత వారాహి యాత్ర ఎప్పుడు. సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడటంతో వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇచ్చారా. పవన్ కళ్యాణ్ చేపట్టిన…
Read More...

జూనియర్ జోస్యంపై విపరీత ట్రోల్స్

విజయవాడ, డిసెంబర్ 6,  జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలపై మంచి పట్టున్న సంగతి అందరికి తెలిసింది.…
Read More...

ముంచేసిన మిచౌంగ్

నెల్లూరు, డిసెంబర్ 6,  పీలో మిచౌంగ్‌ తుఫాన్‌ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి…
Read More...

4 నెలలు… లక్ష కోట్లు

అమరావతి, డిసెంబర్ 6,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం కనీసం లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ఎలాగైనా…
Read More...
Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie