హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయల్లో సంచలనం

Hyderabad Formula E car race case creates sensation in Telangana politics

హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయల్లో సంచలనం

Read More

సంక్షిప్త వార్తలు:04-20-2025

brife news

సంక్షిప్త వార్తలు:04-20-2025:కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డంపై ఆర్ఎస్పీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచ‌న మేర‌కు మున్సిప‌ల్ అధికారులు వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డం స‌రికాద‌న్నారు. కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా వరంగల్లోసభ జరుగుతుంది హైద‌రాబాద్ ఏప్రిల్ 19 కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డంపై ఆర్ఎస్పీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచ‌న మేర‌కు మున్సిప‌ల్ అధికారులు వాల్ రైటింగ్స్‌ను చెరిపేయ‌డం స‌రికాద‌న్నారు. అధికారుల అత్యుత్సాహంపై ఆర్ఎస్పీ మండిప‌డ్డారు.కాంగీ కాకుల్లారా.. మీరెన్ని కుట్రలు చేసినా, ఏప్రిల్ 27న మొత్తం తెలంగాణ వరంగల్లో ఉండబోతున్నది. ఆ…

Read More

Hyderabad:రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప.. చెరువును ఎవడూ తాకట్టు పెట్టడు

BRS Working President KTR said that what they said about Revanth's Rs 10,000 scam was true.

Hyderabad:రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప.. చెరువును ఎవడూ తాకట్టు పెట్టడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా  దర్యాప్తు చేయాలి   అధికార మదంతో విర్రవీగుతూ.. మేమే నియంతలం, రారాజులం అని అనుకుంటున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ ఏప్రిల్ 17 రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే…

Read More

Telangana:రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం -వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

Congress government working for the welfare of farmers

Telangana:రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  మంథని ఆధ్వర్యంలో మంథని మండలం ఎక్లాస్ పూర్, గంగాపురిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రారంభించగా, ఖానాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘ డైరెక్టర్ రావికంటి సతీష్ కుమార్, శ్రీపాద కాలనీలో డైరెక్టర్ దాసరి లక్ష్మీ, అంగులూర్ కేంద్రాన్ని డైరెక్టర్ లెక్కల కిషన్ రెడ్డిలు గురువారం ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం-వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార…

Read More

సంక్షిప్త వార్తలు:04-17-2025

Brief News:

సంక్షిప్త వార్తలు:04-17-2025:కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా బీజేపి యువ మోర్చ  ఆందోళనలకు దిగింది.  ట్యాంక్ బండ్ అంబెద్కర్ విగ్రహం దగ్గర అందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేవైఎం నేతలను అడ్డుకున్నారు. బీజేపీ, ఈడి లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ తీరు అంటూ నినాదాలు చేసారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేవైఎం ఆందోళన హైదరాబాద్ కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా బీజేపి యువ మోర్చ  ఆందోళనలకు దిగింది.  ట్యాంక్ బండ్ అంబెద్కర్ విగ్రహం దగ్గర అందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేవైఎం నేతలను అడ్డుకున్నారు. బీజేపీ, ఈడి లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేలా కాంగ్రెస్ తీరు…

Read More

Hyderabad:మహిళలను రాణులుగా మారుస్తున్న ముద్ర

Mudra is turning women into queens

Hyderabad:ఒక కుటుంబంలో చదువుకున్న మహిళ ఉంటే ఆ కుటుంబం ఎంతో ఉన్నత స్థాయికి చేరుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కుటుంబంతోపాటు సమాజం, దేశం కూడా ప్రగతి నడుస్తాయి. మహిళలు పారిశ్రామిక రంగంలో ఎదిగితే మరింత ప్రయోజనాలు కలుగుతాయి. ఆమె ఉన్నత స్థాయికి చేరడంతో పాటు ఆ పారిశ్రామిక రంగంలో ఉన్న మిగిలిన చాలామందికి కూడా ఉపాధి కలుగుతుంది. పొదుపుకు ప్రాధాన్యత లభిస్తుంది. మహిళలను రాణులుగా మారుస్తున్న ముద్ర.. హైదరాబాద్, ఏప్రిల్ 17 ఒక కుటుంబంలో చదువుకున్న మహిళ ఉంటే ఆ కుటుంబం ఎంతో ఉన్నత స్థాయికి చేరుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కుటుంబంతోపాటు సమాజం, దేశం కూడా ప్రగతి నడుస్తాయి. మహిళలు పారిశ్రామిక రంగంలో ఎదిగితే మరింత ప్రయోజనాలు కలుగుతాయి. ఆమె ఉన్నత స్థాయికి చేరడంతో పాటు ఆ పారిశ్రామిక రంగంలో…

Read More

Hyderabad:గ్లోబల్ బిజినెస్ హబ్” గా  హైదరాబాద్ “

Hyderabad as a "Global Business Hub"

Hyderabad:2030 నాటికి హైదరాబాద్ లో 200 మిలియన్ చదరపు అడుగుల “గ్రేడ్ ఏ” కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నానక్ రాంగూడలో మంగళవారం యూఎస్ కు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన “సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్” ను శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. గ్లోబల్ బిజినెస్ హబ్” గా  హైదరాబాద్ “ హైదరాబాద్, ఏప్రిల్ 15 2030 నాటికి హైదరాబాద్ లో 200 మిలియన్ చదరపు అడుగుల “గ్రేడ్ ఏ” కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నానక్ రాంగూడలో మంగళవారం యూఎస్ కు చెందిన సిటిజెన్స్…

Read More

Hyderabad:నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

Revanth Reddy government good news for the unemployed

Hyderabad:తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో సర్కారు ఇక ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టనుంది. ఏప్రిల్‌లోనే ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ షురూ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. విభాగాల వారీగా ఉద్యో గాల ఖాళీలను గుర్తించనున్నారు. తెలంగాణలో సుమారు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏడాది క్యాలెండర్‌ ప్రకటించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో సర్కారు ఇక ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టనుంది. ఏప్రిల్‌లోనే ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ షురూ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. విభాగాల వారీగా ఉద్యో గాల ఖాళీలను…

Read More

సంక్షిప్త వార్తలు:04-15-2025

Brief news

సంక్షిప్త వార్తలు:04-15-2025:వివేకా హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్రపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్ ఖన్నా ఆరా తీశారు. వివేకా హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఉదయ్ కూడా ఉన్నారని సునీత తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసు  – నిందితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు న్యూఢిల్లీ వివేకా హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి…

Read More

Hyderabad:ఓల్డ్ సిటీ మెట్రో పరిహారం కోసం 212 కోట్లు

212 crores for Old City Metro compensation

Hyderabad:ఓల్డ్ సిటీ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి, స్థల సేకరణ వేగంగా సాగుతోందని వెల్లడించారు.మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, ఇప్పటి వరకు 205 ఆస్తులకు చెక్కుల పంపిణీ జరిగిందని, ఆయా ఆస్తులకు సంబంధించిన రూ. 212 కోట్ల నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఓల్డ్ సిటీ మెట్రో పరిహారం కోసం 212 కోట్లు హైదరాబాద్, ఏప్రిల్ 14 ఓల్డ్ సిటీ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు…

Read More