Prashant Kishor | 100 కోట్ల స్ట్రాటజీ లెక్కలు చెప్పిన పీకే.. | Eeroju news

100 కోట్ల స్ట్రాటజీ లెక్కలు చెప్పిన పీకే..

100 కోట్ల స్ట్రాటజీ లెక్కలు చెప్పిన పీకే.. న్యూఢిల్లీ, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Prashant Kishor దేశవ్యాప్తంగా కీలక రాష్ట్రాల్లో గెలుపు కోసం పనిచేసిన ఆయన.. 2023లో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఐ-ప్యాక్ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తానే స్వయంగా ఓ పార్టీని ప్రకటించారు. జన సూరజ్ పేరిట కొత్తగా పార్టీని పెట్టారు. ఈ మేరకు బిహార్ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన పాదయాత్ర సైతం చేశారు. సక్సెస్‌ఫుల్ ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కు మంచి పేరుంది. ఆయన ఏ రాష్ట్రంలో ఏ పార్టీ తరఫున పనిచేసినా.. అక్కడ ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న భరోసా ఉంది. అలా దేశవ్యాప్తంగా ఆయన పలు కీలక పార్టీలకు సలహాదారుగా పనిచేశారు. అంతేకాకుండా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రావడంలోనూ ఆయన కీలక…

Read More

North Korea in support of Russia | రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా | Eeroju news

రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా

రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా మాస్కో, నవంబర్ 4, (న్యూస్ పల్స్) North Korea in support of Russia ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాధినేతల్లో ఇద్దరు అయిన రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ యుద్ధంలో చేతులు తలిపారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న పోరాటానికి ఉత్తర కొరియా తరపున పదివేల మంది వరకూ సైనికుల్ని పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రెండున్నరేళ్లుగా రష్యా యుద్ధం చేస్తోంది.ఈ యుద్ధంలో రష్యా కొన్ని వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సైనికుల కొరత ఏర్పడిందేమో కానీ తానున్నానంటూ మిత్రుడు కిమ్ స్నేహ హస్తం అందించారు.కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన ఉత్తరకొరియా నియంతగా పేరు పొందారు. ఆయనకు చైనా, రష్యాతో తప్ప ఏ దేశంతోనూ సంబంధాలు ఉండవు. ఆ రెండు దేశాల అధినేతలో ప్రెండ్ షిప్…

Read More

CM Yogi Adityanath | యోగి ఆదిత్యనాధ్ కు రాజీనామా చేయాలని వార్నింగ్ | Eeroju news

యోగి ఆదిత్యనాధ్ కు రాజీనామా చేయాలని వార్నింగ్

యోగి ఆదిత్యనాధ్ కు రాజీనామా చేయాలని వార్నింగ్ లక్నో, నవంబర్ 4, (న్యూస్ పల్స్) CM Yogi Adityanath దేశంలో ఇటీవల బెదిరింపు ఫోన్‌కాల్స్, మెయిల్స్‌ పెరుగుతున్నాయి. ఇప్పటికే పదలు సంఖ్యలో విమానాలకు బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఇక మహారాష్ట్రలో ఎన్‌సీపీ నాయకుడు మాజీ మంత్రి, ఎన్‌íసీపీ(అజిత్‌ పవార్‌) నాయకుడు బాబా సిద్దిక్‌ బాంద్రాలో కాల్చి చంపబడ్డారు. నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ముప్పు కూడా వచ్చింది. ముంబై ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ యొక్క వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు శనివారం(నవంబర్‌ 2న) సాయంత్రం గుర్తు తెలియని నంబర్‌ నుంచి మెస్సేజ్‌ వచ్చింది. యోగి ఆదిత్యనాథ్‌ పది రోజుల్లో రాజీనామా చేయకపోతే ‘బాబా సిద్దిక్‌ లాగా హతమారుస్తామని అందులో ఉంది. ఉలిక్కిపడిన ముంబై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.…

Read More

GST revenue | తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం | Eeroju news

తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం

తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం న్యూఢిల్లీ, నవంబర్ 4 (న్యూస్ పల్స్) GST revenue ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.3,815 కోట్లు, తెలంగాణ‌లో రూ.5,211 కోట్లు జీఎస్టీ వ‌సూలు అయిన‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.2024 అక్టోబ‌ర్ వ‌ర‌కు ఎస్‌జీఎస్‌టీ నిధులు ఆంధ్రప్ర‌దేశ్‌కు రూ.19,171 కోట్లు ఇచ్చిన‌ట్లు, తెలంగాణ‌కు రూ.25,306 కోట్లు ఇచ్చిన‌ట్లు తెలిపింది.అక్టోబ‌ర్- 2024 కు సంబంధించిన జీఎస్టీ వ‌సూలు దేశ‌వ్యాప్తంగా రూ.1,42,251 కోట్లు వ‌సూలు అయ్యాయ‌ని, గ‌తేడాది అక్టోబ‌ర్‌లో రూ.1,28,582 కోట్లు వ‌సూలు అయ్యాయ‌ని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఏకంగా 10.63 శాతం వ‌సూళ్లు పెరిగాయ‌ని వెల్లడించింది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌తేడాది అక్టోబ‌ర్ రూ.3,493 కోట్లు వ‌సూలు కాగా, ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో రూ.3,815 కోట్లు పెరిగింద‌ని, పెరుగుద‌ల 12 శాతం న‌మోదు అయింద‌ని కేంద్రం తెలిపింది. తెలంగాణ‌లో గ‌తేడాది అక్టోబ‌ర్‌లో రూ.4,868 కోట్లు వ‌సూలు…

Read More

Britain King Charles | ఇండియాలో బ్రిటన్ కింగ్ ట్రీట్మెంట్… | Eeroju news

ఇండియాలో బ్రిటన్ కింగ్ ట్రీట్మెంట్...

ఇండియాలో బ్రిటన్ కింగ్ ట్రీట్మెంట్… న్యూఢిల్లీ, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Britain King Charles బ్రిటన్‌.. భారత్‌ను 200 ఏళ్లు పరిపాలించిన దేశం. మన సంపదను కొల్లగొట్టిన సామ్రాజ్యవాద రాజ్యం. ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశం. కానీ, రాజు వైద్యం కోసం మళ్లీ భారత్‌కు వచ్చారు. బ్రిటిష్‌ పాలనలో భారతీయులు సుమారు 200 ఏళ్లు కట్టు బానిసల్లా బతికారు. మనల్ని పాలిస్తూ.. మన సంపదను తరలించుకుపోయారు. వ్యాపారాన్ని విస్తరించారు. 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం ఇచ్చారు. మనకన్నా ఎంతో అభింద్ధి చెందిన దేశం బ్రిటన్‌. ఆదేశ అభివృద్ధిలో భారతీయుల శ్రమ, కష్టం ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన దేశం.. నేటికీ కొన్ని విషయాల్లో భారత్‌పై ఆధారపడుతోంది. తాజాగా బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌–3 ఆయన భార్య క్వీన్‌ కెమిల్లా.. భారత్‌లో రహస్యంగా పర్యటించారు. అక్టోబర్‌…

Read More

KCR | మహారాష్ట్రలో గులాబీ గుడ్ బై… | Eeroju news

మహారాష్ట్రలో గులాబీ గుడ్ బై...

మహారాష్ట్రలో గులాబీ గుడ్ బై… ముంబై, నవంబర్ 2, (న్యూస్ పల్స్) KCR రాజకీయాల్లో ఎవరైనా, ఎన్నైనా కలలు కనొచ్చు. కానీ అవన్నీ నిజమవుతాయా? అంటే కానే కాదన్నది కేసీఆర్ చేసిన ఓ విఫల ప్రయోగం చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. 2014లో తెలంగాణ వచ్చింది. రెండుసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేసింది. అయితే రెండోసారి గెలవగానే కేసీఆర్ చాలా ఊహించుకున్నారు. దేశ రాజకీయాలను మార్చేస్తాననుకున్నారు. ఎన్డీఏ, ఇండియా కూటములు కాదు.. ఫెడరల్ ఫ్రంట్ రావాలన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్నారు. మహారాష్ట్ర, ఏపీలో పోటీకి సై అన్నారు. మధ్యప్రదేశ్, ఒడిశాలోనూ పార్టీ విస్తరించాలనుకున్నారు. నేతల్ని చేర్చుకున్నారు. ఒక్కటేమిటి ఎన్నెన్నో ఊహించుకున్నారు. ఎంతో అనుకున్నారు. ఇవన్నీ జరగాలంటే పార్టీ పేరు…

Read More

Russia Visa | వీసా లేకుండా రష్యా టూర్… | Eeroju news

వీసా లేకుండా రష్యా టూర్...

వీసా లేకుండా రష్యా టూర్… మాస్కో, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Russia Visa భారత్‌ నుంచి ఏటా వందల మంది రష్యాకు వెళ్తుంటారు. మన దేశం నుంచి రష్యాకు వెళ్లడానికి వీసా తప్పనిసరి. వచ్చే ఏడాది నుంచి వీసా లేకున్నా భారతీయులు రష్యా వెళ్లొచ్చు వీసా.. ఏ దేశ పౌరులైనా తమ దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నప్పుడు వీసా తప్పనిసరి. మన దేశం నుంచి ఏటా వేల మంది విదేశాలకు వెళ్తున్నారు. వ్యాపారాల నిమిత్తం కొందరు వెళితే.. ఉపాధి, ఉద్యోగాల కోసం కొందరు. ఉన్నత చదువుల కోసం మరికొందరు.. ఇక సందర్శన కోసం చాలా మంది వెళ్లొస్తున్నారు. అయితే వీరందరికీ వీసా తప్పనిసరగిగా ఉండాలి. అయితే తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల కొన్ని దేశాలు వీసా లేకపోయినా అనుమతి ఇస్తున్నాయి. ఈ…

Read More

Thalapathy Vijay | విజయ్ కు అంత వీజీయేం కాదు | Eeroju news

విజయ్ కు అంత వీజీయేం కాదు

విజయ్ కు అంత వీజీయేం కాదు చెన్నై, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Thalapathy Vijay   ముందుగా విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నిర్వహించిన మహానాడు ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైనది. జనం భారీగా వచ్చారు. ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. విజయ్ పట్ల తమిళ ప్రజలు విపరీతమైన ఆదరణ చూపించారు. కానీ ఇక్కడే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. ఎంజీఆర్ తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పటి రోజులు వేరే విధంగా ఉన్నాయి. ఈరోజుకి రాజకీయాలలో సినీ రంగం నుంచి వచ్చిన వారి పాత్ర ఉన్నప్పటికీ.. వారి ప్రభావం కొంతవరకే.. గతంలో ఎంజీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తిరుగులేని ప్రపంచనాన్ని సృష్టించారు. కరుణానిధి తన సత్తా చాటారు. జయలలిత ఏకంగా…

Read More

Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ | Eeroju news

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ అక్టోబర్ 30 Ayushman Bharat 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. పేద, ధనిక అనే ఎలాంటి తారతమ్యం లేకుండా దేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి. నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల టీకా కోసం ఉద్దేశించిన యు-పోర్టల్(U-WIN)ను కూడా ప్రధాని ఈ…

Read More

Thalapathy Vijay | తమిళనాడు లో విజయ్ … సిద్ధం సభలు | Eeroju news

తమిళనాడు లో విజయ్ ... సిద్ధం సభలు

తమిళనాడు లో విజయ్ … సిద్ధం సభలు చెన్నై, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Thalapathy Vijay పెన్సిల్ రంగ్ ప్యాంట్.. వైట్ షర్ట్.. మీడియం స్థాయి కంటే తక్కువ గడ్డం. అదే స్థాయిలో జుట్టు. మొత్తంగా చూస్తే మాస్ క్లాస్ కలబోతతో ఆహార్యం.. ఇదీ ఆదివారం నాటి విల్లుపురం సమీపంలో తమిళగ వెట్రి కళగం పార్టీ మహానాడు సభలో.. దాని వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు విజయ్ కనిపించిన తీరు.అక్కడి వాతావరణం.. సభ నిర్వహించిన తీరు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను గుర్తు చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే విజయ్ కూడా అలాంటి డ్రెస్సే ధరించారు. వేదికలు కూడా అలానే నిర్మించారు. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఆ సభలకు వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి.…

Read More