AP Politics | ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి, మోదీ, ఉపరాష్ట్రపతి వరస పర్యటనలు

ap politics : Narendra Modi

AP Politics : మోదీ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వరస పర్యటనలు ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజులలో జాతీయ నాయకుల పర్యటనలతో సందడిగా మారబోతోంది. పుట్టపర్తి పర్యటనకు ప్రధాని మోదీ ఈ నెల 19న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. శ్రీ సత్యసాయి శతజయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు.ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి చేరుకునే మోదీ, వేడుకల్లో పాల్గొని రెండు గంటల తర్వాత తిరిగి వెళ్లనున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన మరోవైపు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఈ నెల 22న సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.23న జరిగే స్నాతకోత్సవంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు పాల్గొననున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాలు సత్యసాయి…

Read More

Those two MLC seats are in TDP quota | AP MLC seats | ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ కోటాలోకే

Those two MLC seats are in TDP quota

విజయవాడ, జూన్ 21, (న్యూస్ పల్స్) Those two MLC seats are in TDP quota :  ఎన్నికల ముందు నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లైంది. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు, స్థానిక సంస్థల కోటాలో గెలుపొందని మరో ఇద్దరిని అనర్హులుగా ప్రకటించడంతో మండలిలో వైసీపీ బలం తగ్గింది. వేటు వేయకుండా ఉంటే కనీసం ఆ నలుగురు టెక్నికల్‌గా అయినా వైసీపీ సభ్యులుగా సభలో ఉండేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆ రెండు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీకి సభలో కనీసం పోటీ చేసే బలం కూడా లేకపోవడంతో ఆ రెండు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. టీడీపీ నుంచి మండలిలో అడుగుపెట్టే ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు పలికారని…

Read More

Jagan is going to do a yatra to reassure the activists | YS Jagan | కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు యాత్ర చేయబోతున్న జగన్ | Eeroju news

YS_Jagan_

కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు యాత్ర చేయబోతున్న జగన్ విజయవాడ, జూన్ 21, (న్యూస్ పల్స్) Jagan is going to do a yatra to reassure the activists : వైసీపీ అధినేత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై జరుగుతున్న దాడులపై చర్చించినట్లు సమాచారం.ఈ సమావేశంలో మాట్లాడిన జగన్ ఓటమి భావనను మరిచిపోవాలని నేతలకు సూచించారు. అంతే కాకుండా ప్రతీ ఇంటికీ తలెత్తుకుని పోవాలని తెలిపారు. కాలం గడిచే కొద్దీ మళ్లీ ప్రజల…

Read More