BharatBandh : భారత్ బంద్: 25 కోట్ల మంది కార్మికుల నిరసన:కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె (భారత్ బంద్) కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటారని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. కేంద్ర కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె (భారత్ బంద్) కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటారని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విధానాలు కార్మిక, రైతు, దేశ వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ సమ్మె ప్రభావంతో బ్యాంకింగ్,…
Read More