మూడు దశల పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18,000 పోస్టుల భర్తీ లక్ష్యం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. తమ వ్యాపార కార్యకలాపాలను, ఖాతాదారుల సేవలను మరింత విస్తరించడంతో పాటు, వర్క్ఫోర్స్ను బలోపేతం చేసుకునే లక్ష్యంతో బ్యాంకు భారీ నియామకాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, రాబోయే ఐదు నెలల్లో కొత్తగా 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నియామకాలు దేశవ్యాప్తంగా బ్యాంకు కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడానికి ఉద్దేశించినవి. నియామక ప్రక్రియ – మూడు దశల్లో ఎంపిక: ఈ భారీ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ డిప్యూటీ ఎండీ (హెచ్ఆర్) కిశోర్ కుమార్ పోలుదాసు వెల్లడించారు. మొత్తం…
Read More