GSTCut : వాహనాలధరలుతగ్గుదల:పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కార్లు, బైక్లపై జీఎస్టీని తగ్గించేందుకు సిద్ధమైంది. దీపావళికి సామాన్యులకు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామని, జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. దీపావళి బొనాంజా పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కార్లు, బైక్లపై జీఎస్టీని తగ్గించేందుకు సిద్ధమైంది. దీపావళికి సామాన్యులకు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామని, జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల జీఎస్టీ విధానాన్ని రెండు స్లాబులకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. 5 శాతం, 18 శాతం స్లాబులను మాత్రమే ఉంచి, ప్రస్తుతం 28 శాతం స్లాబ్లో ఉన్న కార్లు,…
Read More