NarendraModi : జపాన్లో మోదీ పర్యటన: కొత్త పుంతలు తొక్కుతున్న భారత్-జపాన్ స్నేహం:జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి ప్రఖ్యాత షింకన్సెన్ (బుల్లెట్ ట్రైన్)లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వారు సెండాయ్ నగరానికి చేరుకున్నారు. మోదీ తమ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పంచుకున్నారు. జపాన్లో మోదీ పర్యటన జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి ప్రఖ్యాత షింకన్సెన్ (బుల్లెట్ ట్రైన్)లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వారు సెండాయ్ నగరానికి చేరుకున్నారు. మోదీ తమ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పంచుకున్నారు. సెండాయ్కు చేరుకున్న మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు, స్థానికులు “మోదీ-సాన్,…
Read More