Uttarakhand : హిమాలయ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు

Heavy Rains and Floods: A Disaster in the Himalayan States

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. ఐదుగురి గల్లంతు ఆరు భవనాల నేలమట్టం.. సహాయక చర్యలు ముమ్మరం  డెహ్రాడూన్ సహా మూడు జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తుతో ప్రాణనష్టం, ఆస్తి నష్టంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్డు, విద్యుత్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం కలిగింది. ఉత్తరాఖండ్‌లో విధ్వంసం   భారీ వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని నందా నగర్‌లో ఆరు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. డెహ్రాడూన్-ముస్సోరీ ప్రధాన రహదారి వరుసగా రెండో రోజు మూతపడటంతో దాదాపు 2,500 మంది పర్యాటకులు ముస్సోరీలో చిక్కుకుపోయారు. వారికి సహాయం అందించడానికి స్థానిక హోటల్ యజమానుల సంఘం ఒక రాత్రి ఉచిత వసతిని ప్రకటించింది. ఈ…

Read More

Kishtwar Flash Floods : కిష్త్వార్ వరద బీభత్సం: ‘బాంబు పేలినట్టు శబ్దం’, ప్రాణాలతో బయటపడిన వారి కన్నీటి గాథలు

Kishtwar Flash Floods: "It Sounded Like a Bomb Blast," Survivors Recount Horrific Ordeal

Kishtwar Flash Floods : కిష్త్వార్ వరద బీభత్సం: ‘బాంబు పేలినట్టు శబ్దం’, ప్రాణాలతో బయటపడిన వారి కన్నీటి గాథలు:జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఓ మహిళ కన్నీళ్లతో వివరించారు. కిష్త్వార్‌లోని మచైల్ మాతా యాత్ర మార్గంలో ఆకస్మికంగా సంభవించిన వరదలో దాదాపు 60 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మచైల్ మాతా యాత్రలో విషాదం: వరదల్లో కొట్టుకుపోయిన 60 మంది యాత్రికులు జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఓ మహిళ కన్నీళ్లతో వివరించారు. కిష్త్వార్‌లోని మచైల్ మాతా యాత్ర మార్గంలో ఆకస్మికంగా సంభవించిన వరదలో దాదాపు 60 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషాదం చసోటి గ్రామం వద్ద సంభవించింది. యాత్రికులు భోజనం…

Read More

Mukesh Ambani : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఖేష్ అంబానీ దిగ్భ్రాంతి

Mukesh Ambani Expresses Shock Over Ahmedabad Air India Plane Crash

Mukesh Ambani :రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్‌ అంబానీ అహ్మదాబాద్‌లో నిన్న‌ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ముఖేష్ అంబానీ దిగ్భ్రాంతి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్‌ అంబానీ అహ్మదాబాద్‌లో నిన్న‌ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సంభవించిన తీవ్ర ప్రాణ నష్టం నన్ను, నీతను, మొత్తం రిలయన్స్ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద…

Read More