Russia : రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో భారీ భూకంపం

Kamchatka Earthquake: Russian Coast Shaken, Residents on High Alert

రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైన తీవ్రత తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసిన అధికారులు భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదవ్వడంతో, అధికారులు వెంటనే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంప కేంద్రం కమ్చట్కా రాజధాని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీకి తూర్పున 128 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతున ఉంది. ఈ తీవ్రతకు ఇళ్లలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు విపరీతంగా కంపించాయి. వీధుల్లో ఉన్న కార్లు కూడా అటూ ఇటూ ఊగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్…

Read More

Russia : క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం: 600 ఏళ్ళ తర్వాత రష్యాలో భారీ విస్ఫోటనం

Krasheninnikov Volcano Eruption: Massive Eruption in Russia After 600 Years

Russia : క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం: 600 ఏళ్ళ తర్వాత రష్యాలో భారీ విస్ఫోటనం:రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఓ అద్భుతం, అదే సమయంలో భయానక దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు ఆరు శతాబ్దాల క్రితం క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. నిన్న‌ జరిగిన ఈ భారీ విస్ఫోటనంతో సుమారు 6 కిలోమీటర్ల (3.7 మైళ్లు) ఎత్తు వరకు బూడిద, ధూళి ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఓ అద్భుతం, అదే సమయంలో భయానక దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు ఆరు శతాబ్దాల క్రితం క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. నిన్న‌ జరిగిన ఈ భారీ విస్ఫోటనంతో సుమారు 6 కిలోమీటర్ల (3.7 మైళ్లు) ఎత్తు వరకు బూడిద, ధూళి ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం…

Read More

New Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం

earthquake has struck the national capital Delhi

New Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం:దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది. ఢిల్లీలో మరోసారి భూకంపం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది. దాంతో ఢిల్లీ ప్రజలు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. భూకంపాన్ని గమనించిన ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి భయటకు పరుగులు తీశారని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైనట్లు వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.…

Read More