Kishtwar Flash Floods : కిష్త్వార్ వరద బీభత్సం: ‘బాంబు పేలినట్టు శబ్దం’, ప్రాణాలతో బయటపడిన వారి కన్నీటి గాథలు:జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్లో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఓ మహిళ కన్నీళ్లతో వివరించారు. కిష్త్వార్లోని మచైల్ మాతా యాత్ర మార్గంలో ఆకస్మికంగా సంభవించిన వరదలో దాదాపు 60 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మచైల్ మాతా యాత్రలో విషాదం: వరదల్లో కొట్టుకుపోయిన 60 మంది యాత్రికులు జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్లో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఓ మహిళ కన్నీళ్లతో వివరించారు. కిష్త్వార్లోని మచైల్ మాతా యాత్ర మార్గంలో ఆకస్మికంగా సంభవించిన వరదలో దాదాపు 60 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషాదం చసోటి గ్రామం వద్ద సంభవించింది. యాత్రికులు భోజనం…
Read More