Global economy : ఇరాన్ ఉద్రిక్తతలు: ఆసియా మార్కెట్లు పతనం, చమురు ధరల పెరుగుదల:ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా దాడులు చేసిందన్న వార్తల నేపథ్యంలో సోమవారం ఆసియా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా దాడులు చేసిందన్న వార్తల నేపథ్యంలో సోమవారం ఆసియా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. టెహ్రాన్ తదుపరి ప్రతిచర్యలపై పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రపంచ చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని…
Read MoreTag: Gold prices
Stock Market : అంతర్జాతీయ ప్రతికూలతలతో భారత స్టాక్ మార్కెట్లు డౌన్
Stock Market : అంతర్జాతీయ ప్రతికూలతలతో భారత స్టాక్ మార్కెట్లు డౌన్:అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ గురువారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో అస్థిరత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న ప్రతీకార సుంకాలపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీనపరిచాయి. స్టాక్ మార్కెట్లకు ప్రతికూలతలు: సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ గురువారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో అస్థిరత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న ప్రతీకార సుంకాలపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీనపరిచాయి. దీంతో వారు అప్రమత్తంగా వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 82.79 పాయింట్లు (0.10 శాతం) నష్టపోయి 81,361.87 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ గరిష్ఠంగా 81,583.94ను, కనిష్ఠంగా 81,191.04ను తాకింది.…
Read MoreGold prices | షాకిస్తున్న బంగారం ధరలు | Eeroju news
షాకిస్తున్న బంగారం ధరలు ముంబై, అక్టోబరు 18, (న్యూస్ పల్స్) Gold prices గోల్డ్ లవర్స్కి వరుస షాకులు తగుతున్నాయ్. తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గడిచిన ఒక్క రోజులో ఏకంగా 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 460 మేరకు పెరగగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు తులనికి రూ. 500 పెరిగాయి. అటు వెండి ధర కూడా కిలోపై రూ. 200 మేరకు పెరిగింది. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఎంతో కొంత తమ వద్ద ఉండాలని భావిస్తారు. బంగారాన్ని ఆభరణాలుగా ధరించడమే కాదు.. బంగారం ఉంటే ఒక భరోసాగా భావిస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. మహిళలు, పురుషులు…
Read More