డొనాల్డ్ ట్రంప్తో దావాను పరిష్కరించుకున్న గూగుల్ సెటిల్మెంట్ కింద 24.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకారం 2021లో ట్రంప్ యూట్యూబ్ ఖాతా సస్పెన్షన్పై వివాదం టెక్నాలజీ దిగ్గజం గూగుల్కు చెందిన యూట్యూబ్ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న వివాదం చివరకు పరిష్కారమైంది. 2021లో ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన దావాను సెటిల్ చేసుకునేందుకు గూగుల్ అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా, యూట్యూబ్ 24.5 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 204 కోట్లు) చెల్లించడానికి ఒప్పుకుంది. ఈ మేరకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పత్రాలు దాఖలయ్యాయి. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్పై జరిగిన దాడి తర్వాత, హింసను ప్రేరేపించే ప్రమాదం ఉందన్న కారణంగా యూట్యూబ్తో సహా పలు సోషల్ మీడియా సంస్థలు ట్రంప్…
Read MoreTag: google
Google : గూగుల్ AI విభాగంలో 200 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు
జెమిని, ఏఐ ప్రాజెక్టులపై పని చేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు గూగుల్ గుడ్బై ముందస్తు సమాచారం లేకుండా అలా గుడ్బై చెప్పడంపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి ఆ ఉద్యోగులు సంస్థ ఉద్యోగులు కాదన్న గూగుల్ టెక్ దిగ్గజం గూగుల్లో ఉద్యోగుల తొలగింపు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా, కంపెనీలోని ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించినట్లు సమాచారం. వీరిలో అత్యధికులు జెమిని చాట్బాట్, ఇతర ఏఐ టూల్స్ అభివృద్ధిలో నిమగ్నమై ఉండటం గమనార్హం. తమ తొలగింపు గురించి ముందుగా తెలియకుండానే ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడంతో పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్లలో చాలామంది మాస్టర్స్, పీహెచ్డీ విద్యార్హతలు కలిగినవారు కాగా, కొందరు “సూపర్ రేటర్స్”గా గుర్తింపు పొందినవారు కూడా ఉన్నారు. ఈ విషయంపై…
Read MoreGoogleChrome : పర్ప్లెక్సిటీ గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ల ఆఫర్
GoogleChrome : పర్ప్లెక్సిటీ గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ల ఆఫర్:టెక్ ప్రపంచంలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేసేందుకు కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ పర్ప్లెక్సిటీ ఆసక్తి చూపింది. పర్ప్లెక్సిటీ గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ల ఆఫర్ టెక్ ప్రపంచంలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేసేందుకు కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ పర్ప్లెక్సిటీ ఆసక్తి చూపింది. భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఈ సంస్థ, క్రోమ్ కోసం భారీ మొత్తంలో $34.5 బిలియన్లు (సుమారు రూ. 3.02 లక్షల కోట్లు) ఆఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం గూగుల్,…
Read MoreGoogle : గూగుల్ పిక్సెల్ 8ఎ స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్లు, ఫ్లిప్కార్ట్లో తక్కువ ధరకే సొంతం చేసుకునే ఛాన్స్!
Google : గూగుల్ పిక్సెల్ 8ఎ స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్లు, ఫ్లిప్కార్ట్లో తక్కువ ధరకే సొంతం చేసుకునే ఛాన్స్:కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నవారికి శుభవార్త. గూగుల్ నుంచి వచ్చిన పిక్సెల్ 8ఎ స్మార్ట్ఫోన్పై ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 8ఎ స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్లు కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నవారికి శుభవార్త. గూగుల్ నుంచి వచ్చిన పిక్సెల్ 8ఎ స్మార్ట్ఫోన్పై ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్ని ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి రూ. 52,999 ధర ఉన్న గూగుల్ పిక్సెల్ 8ఎ (128జీబీ) మోడల్పై ఫ్లిప్కార్ట్ రూ. 15,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో దీని ధర రూ. 37,999కి తగ్గింది. దీనికి అదనంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు EMI ద్వారా కొనుగోలు చేస్తే…
Read MoreSundarPichai : భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్..
SundarPichai : భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్:ఇటీవల భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయన స్టేడియంలోని కామెంటరీ బాక్స్లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుందర్ పిచాయ్ కామెంటరీలో ఆశ్చర్యపరిచారు ఇటీవల భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయన స్టేడియంలోని కామెంటరీ బాక్స్లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో కలిసి సుందర్ పిచాయ్ కొద్దిసేపు కామెంటరీ అందించారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను మరియు క్రికెట్పై ఉన్న తన అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు. తాను చిన్నప్పటి నుంచి…
Read MoreTrump : ట్రంప్ హెచ్చరిక: మైక్రోసాఫ్ట్, గూగుల్కు షాక్!
Trump : ట్రంప్ హెచ్చరిక: మైక్రోసాఫ్ట్, గూగుల్కు షాక్! : డొనాల్డ్ ట్రంప్ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దని హెచ్చరించారు. అమెరికన్లపై దృష్టి సారించాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన AI సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్ కంపెనీల ప్రపంచవాదంపై ట్రంప్ విమర్శలు ట్రంప్ టెక్ కంపెనీల ప్రపంచవాద ధోరణిని తీవ్రంగా విమర్శించారు. చాలామంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకుని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని హెచ్చరించారు. మన దేశంలోని భారీ టెక్ సంస్థలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ, భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ, ఐర్లాండ్ను అడ్డంపెట్టుకుని తక్కువ లాభాలు…
Read MoreGoogle : గూగుల్ సంచలన నిర్ణయం: 11వేల యూట్యూబ్ ఛానెళ్లకు మూసివేత – చైనా, రష్యా ఛానెళ్లు అధికం
Google : గూగుల్ సంచలన నిర్ణయం: 11వేల యూట్యూబ్ ఛానెళ్లకు మూసివేత – చైనా, రష్యా ఛానెళ్లు అధికం:చైనా: ఒక్క చైనాకు చెందినవే 7,700 ఛానెళ్లను గూగుల్ తొలగించింది. ఈ ఛానెళ్లు భారతదేశంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించిన ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ను ప్రశంసిస్తూ కంటెంట్ను పోస్ట్ చేస్తున్నట్లు తేలింది. అసత్య ప్రచారాలపై గూగుల్ కొరడా: 11,000 యూట్యూబ్ ఛానెళ్లు తొలగింపు అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో గూగుల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 యూట్యూబ్ ఛానెళ్లను తొలగించింది. ఇందులో చైనా, రష్యాకు చెందిన ఛానెళ్లు అధికంగా ఉన్నాయి. తొలగించబడిన ఛానెళ్ల వివరాలు చైనా: ఒక్క చైనాకు చెందినవే 7,700 ఛానెళ్లను గూగుల్ తొలగించింది. ఈ ఛానెళ్లు భారతదేశంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా…
Read MoreCybersecurity :చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన: 1600 కోట్ల లాగిన్ వివరాలు లీక్!
Cybersecurity : చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన: 1600 కోట్ల లాగిన్ వివరాలు లీక్!:ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 16 బిలియన్ల (1600 కోట్లు) లాగిన్ ఆధారాలు, పాస్వర్డ్లతో సహా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ధ్రువీకరించారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 16 బిలియన్ల (1600 కోట్లు) లాగిన్ ఆధారాలు, పాస్వర్డ్లతో సహా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ధ్రువీకరించారు. ఈ సమాచార లీకేజీతో యాపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు గిట్హబ్, టెలిగ్రామ్తోపాటు వివిధ ప్రభుత్వ సేవల సహా ఊహించని ఎన్నో ఆన్లైన్ సేవల ఖాతాలకు ముప్పు వాటిల్లినట్టేనని ఫోర్బ్స్ నివేదిక…
Read More