AP : రాయలసీమలో వైసీపీ ఉనికి కోల్పోతుంది: జీవీ ఆంజనేయులు

Jagan's Politics Caused Loss of Support in Rayalaseema: GV Anjaneyulu

AP : రాయలసీమలో వైసీపీ ఉనికి కోల్పోతుంది: జీవీ ఆంజనేయులు:వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని, ఆయన పాలనలో ఆ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వైఖరి కారణంగా రాయలసీమలో ఆయనకు ఒక్క ఓటు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. జగన్‌కు రాయలసీమలో ఓట్లు లేవు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని, ఆయన పాలనలో ఆ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వైఖరి కారణంగా రాయలసీమలో ఆయనకు ఒక్క ఓటు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అధికారంలో లేకపోయినా, వైసీపీ నాయకులు కుట్ర…

Read More