Uttarakhand : హిమాలయ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు

Heavy Rains and Floods: A Disaster in the Himalayan States

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. ఐదుగురి గల్లంతు ఆరు భవనాల నేలమట్టం.. సహాయక చర్యలు ముమ్మరం  డెహ్రాడూన్ సహా మూడు జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తుతో ప్రాణనష్టం, ఆస్తి నష్టంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్డు, విద్యుత్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం కలిగింది. ఉత్తరాఖండ్‌లో విధ్వంసం   భారీ వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని నందా నగర్‌లో ఆరు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. డెహ్రాడూన్-ముస్సోరీ ప్రధాన రహదారి వరుసగా రెండో రోజు మూతపడటంతో దాదాపు 2,500 మంది పర్యాటకులు ముస్సోరీలో చిక్కుకుపోయారు. వారికి సహాయం అందించడానికి స్థానిక హోటల్ యజమానుల సంఘం ఒక రాత్రి ఉచిత వసతిని ప్రకటించింది. ఈ…

Read More