భారత ఉపగ్రహానికి కిలోమీటరు దూరంలోకి వచ్చిన పొరుగు దేశ శాటిలైట్ అంతరిక్షంలోని ఆస్తుల రక్షణకు ‘బాడీగార్డ్ శాటిలైట్ల’ తయారీకి కేంద్రం ప్రణాళిక ముప్పును ముందుగానే గుర్తించి, ఎదుర్కోవడమే ఈ వ్యవస్థ లక్ష్యం అంతరిక్షంలో భారత ఉపగ్రహానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పొరుగు దేశానికి చెందిన ఒక శాటిలైట్ మన ఉపగ్రహానికి అత్యంత సమీపంగా దూసుకొచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, అంతరిక్షంలోని మన ఆస్తుల రక్షణ కోసం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా, ముప్పును ముందుగానే పసిగట్టి ఎదుర్కొనేందుకు ‘బాడీగార్డ్ శాటిలైట్లను’ అభివృద్ధి చేయాలని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2024 మధ్యలో భూమికి 500 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఇస్రోకు చెందిన ఒక ఉపగ్రహానికి పొరుగు దేశ శాటిలైట్ అత్యంత సమీపంగా వచ్చింది.…
Read MoreTag: #IndiaChina
Modi : మోదీ చైనా పర్యటన: సరిహద్దు వివాదాలపై చర్చ
Modi : మోదీ చైనా పర్యటన: సరిహద్దు వివాదాలపై చర్చ:భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలోని తియాంజిన్లో జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ తర్వాత తొలిసారి చైనాకు ప్రధాని మోదీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలోని తియాంజిన్లో జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని కోసం మోదీ ఆగస్టు లేదా సెప్టెంబర్లో చైనాకు వెళ్తారని ఆ వర్గాలు తెలిపాయి. లడఖ్ సరిహద్దుల్లో చైనా-భారత సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే…
Read More