B.R. Gavai : న్యాయమూర్తులు పౌరుల హక్కుల సంరక్షకులు: సీజేఐ జస్టిస్ గవాయ్:పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలను పరిరక్షించే బాధ్యత న్యాయమూర్తులదేనని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. తీర్పులు వెలువరించేటప్పుడు న్యాయమూర్తులు స్వతంత్రంగా ఆలోచించాలని, ప్రజల వ్యాఖ్యలకు ప్రభావితం కారాదని ఆయన సూచించారు. రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులే సంరక్షకులు: సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలను పరిరక్షించే బాధ్యత న్యాయమూర్తులదేనని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. తీర్పులు వెలువరించేటప్పుడు న్యాయమూర్తులు స్వతంత్రంగా ఆలోచించాలని, ప్రజల వ్యాఖ్యలకు ప్రభావితం కారాదని ఆయన సూచించారు. మహారాష్ట్రలోని తన స్వస్థలం అమరావతిలో నిన్న జరిగిన సన్మాన సభలో జస్టిస్ గవాయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని…
Read More