RRB NTPC Railway Jobs 2025: మొత్తం 8,868 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్, నవంబర్ 26: భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఇటీవల దేశవ్యాప్తంగా RRB NTPC (Non-Technical Popular Categories) కింద 8,868 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీల్లో జరుగుతుంది. పోస్టుల విభజన Graduate Level – 5,817 పోస్టులు Goods Train Manager – 3,423 Junior Accounts Assistant-cum-Typist – 921 Senior Clerk-cum-Typist – 638 Station Master – 615 Chief Commercial-cum-Ticket Supervisor – 161 Traffic Assistant (Metro Railway) – 59 Undergraduate Level – 3,058 పోస్టులు Commercial-cum-Ticket Clerk –…
Read MoreTag: Indian Railways
Indian Railways : భారతీయ రైల్వే కొత్త రూల్స్: ఛార్జీలు పెరిగాయి, తత్కాల్ టికెట్లకు ఆధార్ మస్ట్!
Indian Railways : భారతీయ రైల్వే కొత్త రూల్స్: ఛార్జీలు పెరిగాయి, తత్కాల్ టికెట్లకు ఆధార్ మస్ట్:భారతీయ రైల్వే ప్రయాణికులకు రెండు ముఖ్యమైన వార్తలను ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా ఉన్న రైలు ప్రయాణ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. అలాగే, తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు: జూలై 1 నుంచి ఛార్జీల పెంపు, తత్కాల్ బుకింగ్కు ఆధార్ తప్పనిసరి భారతీయ రైల్వే ప్రయాణికులకు రెండు ముఖ్యమైన వార్తలను ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా ఉన్న రైలు ప్రయాణ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. అలాగే, తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులన్నీ జూలై 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరగనున్న రైలు ప్రయాణ ఛార్జీలు రైలు ఛార్జీల పెంపు వివరాలు ఇలా…
Read MoreParking Scam : వారణాసి రైల్వే స్టేషన్లో పార్కింగ్ దందా: కాంట్రాక్ట్ రద్దు, ఎఫ్ఐఆర్ నమోదు
Parking Scam :వారణాసి రైల్వే స్టేషన్లో పార్కింగ్ కాంట్రాక్టర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, సైకిళ్ల పార్కింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసి రైల్వే స్టేషన్లో అధిక పార్కింగ్ ఛార్జీలు: కాంట్రాక్ట్ రద్దు, ఎఫ్ఐఆర్ నమోదు వారణాసి రైల్వే స్టేషన్లో పార్కింగ్ కాంట్రాక్టర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, సైకిళ్ల పార్కింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రైల్వే అధికారులు తక్షణమే స్పందించి, సంబంధిత పార్కింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ను రద్దు చేయడమే కాకుండా, కాంట్రాక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారణాసి…
Read MoreIndian Railways | ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైము మార్పు.. 60 రోజులకు కుదింపు | Eeroju news
ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైము మార్పు.. 60 రోజులకు కుదింపు న్యూఢిల్లీ అక్టోబర్ 18 Indian Railways ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైమును మార్చింది. ఇదివరలో 120 రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు దానిని 60 రోజులకు కుదించింది. కాగా దీని ప్రభావం నేడు ఐఆర్ సిటిసి షేర్ ట్రేడింగ్ మీద పడింది. మధ్యాహ్నం 2.20 గంటలకు 2.2 శాతం పడిపోయి రూ. 867.60 వద్ద ఒక్కో షేరు ట్రేడయింది.ఇండియన్ రైల్వే వారి కొత్త రూల్ 2024 నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ నవంబర్ 1 కన్నా ముందుగా కొన్న టికెట్లకు ఈ కొత్త రూల్ వర్తించదు. 2024-25లో భారత రైల్వేస్ 7.5 బిలియన్ల మంది ప్యాసంజర్లను రవాణా చేసింది. అది గత…
Read More