డాలర్తో పోలిస్తే 23 పైసలు లాభపడిన రూపాయి రెండు వారాల్లో తొలిసారి 88 మార్క్ దిగువన ట్రేడింగ్ భారత్-అమెరికా వాణిజ్య చర్చల సానుకూల ప్రభావం భారత రూపాయి, బుధవారం ట్రేడింగ్లో భారీ లాభాలను నమోదు చేసింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 మార్కు కంటే దిగువకు చేరింది. రెండు వారాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానున్నాయని వస్తున్న వార్తలతో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. దీనికి తోడు డాలర్ అంతర్జాతీయంగా బలహీనపడటం కూడా రూపాయి బలపడటానికి దోహదపడింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 23 పైసలు బలపడి 87.82 వద్ద కొనసాగింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో రూపాయి 7 పైసలు లాభపడి 88.09 వద్ద ముగిసింది. అయితే, ఈరోజు అంతకంటే మెరుగైన ప్రదర్శన…
Read More