StockMarket : భారత స్టాక్ మార్కెట్లలో లాభాలకు అడ్డుకట్ట

Indian Stock Markets End Losing Streak; Key Indices Drop Amid Profit Booking

స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ మూడు రోజుల జోరుకు అడ్డుకట్ట ఐటీ, బ్యాంకింగ్ రంగాల దిగ్గజాల్లో అమ్మకాల ఒత్తిడి భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజుల లాభాల తర్వాత శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగాలలోని ప్రధాన షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు బలహీనపడ్డాయి. అయితే, అదానీ గ్రూప్ షేర్లలో అనూహ్యంగా చోటుచేసుకున్న ర్యాలీ మార్కెట్లను భారీ పతనం నుంచి కాపాడింది. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుండి క్లీన్ చిట్ లభించడంతో అదానీ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 387.73 పాయింట్లు నష్టపోయి 82,626.23 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.55 పాయింట్లు తగ్గి 25,327.05 వద్ద ముగిసింది.…

Read More