2025లో 82 శాతానికి చేరిన ఈ-వీసా దరఖాస్తులు భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న యూఏఈ, వియత్నాం, ఇండోనేషియా ప్రయాణాల్లో వేగం, సౌకర్యానికి ప్రయాణికుల ప్రాధాన్యం భారతీయులు వీసా కోసం సుదీర్ఘంగా వేచి ఉండాల్సిన రోజులు పోయాయి. వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫారమ్ అయిన ‘అట్లిస్’ కొత్త నివేదిక ప్రకారం, 2025లో భారతీయ ప్రయాణికులు సమర్పించిన మొత్తం వీసా దరఖాస్తులలో 82 శాతం ఆన్లైన్లో పొందే ఎలక్ట్రానిక్ వీసాలు (e-వీసాలు) అని వెల్లడించింది. ఇది 2024లో 79 శాతం కంటే చాలా ఎక్కువ. ఇది భారతీయుల ప్రయాణ సరళిలో స్పష్టమైన మార్పును సూచిస్తోంది. ఈ-వీసాలకు పెరుగుతున్న ఆదరణ చాలా దేశాలు భారతీయులను ఆకర్షించడానికి తమ వీసా ప్రక్రియలను సరళీకృతం చేస్తున్నాయని అట్లిస్ నివేదిక పేర్కొంది. ఈ-వీసాల కోసం భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న గమ్యస్థానాలలో UAE, వియత్నాం, ఇండోనేషియా, హాంగ్ కాంగ్ మరియు…
Read More