పాకిస్థాన్ జేఎఫ్-17 జెట్లకు రష్యా ఇంజిన్ల సరఫరా ఈ ఒప్పందం భారత్కే ప్రయోజనకరమన్న రష్యా రక్షణ నిపుణులు ఇంజిన్ల కోసం చైనా, పాక్ ఇంకా రష్యాపైనే ఆధారపడుతున్నాయని వెల్లడి జేఎఫ్-17 ఫైటర్ జెట్ల కోసం పాకిస్థాన్కు రష్యా ఆర్డీ-93 ఇంజిన్ల సరఫరా అంశంపై భారత్లో రాజకీయంగా దుమారం రేగుతున్న సమయంలో, రష్యా రక్షణ రంగ నిపుణులు ఒక ఆసక్తికరమైన విశ్లేషణను ముందుకు తెచ్చారు. ఈ ఒప్పందం పాకిస్థాన్ కంటే భారత్కే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని, భారత విపక్షాల విమర్శలు అర్థరహితమని వారు స్పష్టం చేశారు. రష్యా నిపుణుడి విశ్లేషణ మాస్కోలోని ప్రముఖ ప్రిమకోవ్ ఇన్స్టిట్యూట్లో దక్షిణాసియా విభాగం అధిపతి ప్యోత్ర టోపిచ్కనోవ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “రష్యా నుంచి పాకిస్థాన్కు ఇంజిన్లు వెళుతున్నాయన్న వార్తల నేపథ్యంలో వస్తున్న విమర్శలు సమర్థనీయం కావు. నిజానికి ఈ ఒప్పందం…
Read MoreTag: #JF17
OperationSindoor : కాల్పుల విరమణ కోసం పాకిస్థానే అభ్యర్థించింది – ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
ఆపరేషన్ సిందూర్లో పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశాామన్న ఏపీ సింగ్ కాల్పుల విరమణ కోసం పాకిస్థానే తమను అభ్యర్థించిందని స్పష్టీకరణ డొనాల్డ్ ట్రంప్ వాదనలను తోసిపుచ్చిన ఎయిర్ చీఫ్ ఆపరేషన్ సిందూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్థానే భారత్ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో పాకిస్థాన్కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జె-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు. ఈ చర్యలో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా…
Read More