Telangana : కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ తుఫాను:తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ తుఫాను తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అక్బరుద్దీన్ ప్రశ్నలకు బదులిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, “మీరు నాకు మంచి మిత్రులు. నాతో మజాక్ చేయండి కానీ, ప్రభుత్వంతో కాదు” అంటూ స్నేహపూర్వకంగానే గట్టి హెచ్చరిక చేశారు. ఈ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ…
Read More