మారుతీ సుజుకీ విడుదల చేసిన తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ విక్టోరిస్ రోజు వెయ్యి చొప్పున బుకింగ్స్ ఇప్పటి వరకు పది వేల బుకింగ్స్ పూర్తయ్యాయన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెనర్జీ భారతదేశ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ, తమ మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీకి కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ ఉందని వెల్లడించింది. కంపెనీ విడుదల చేయనున్న సరికొత్త ఎస్యూవీ పేరు విక్టోరిస్. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.5 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో హైబ్రిడ్, ఫోర్-వీల్-డ్రైవ్, స్మార్ట్ ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉన్నాయి. ఇది మొత్తం 21 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ కారు బుకింగ్లు ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు దాదాపు 1,000 యూనిట్లు చొప్పున…
Read More