50కి పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు ఒక్కదానికీ సరైన జవాబివ్వని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రెండోరోజు విచారిస్తున్న సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో అధికారులు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించి విచారిస్తున్నారు. మొదటి రోజు విచారణ మొదటి రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ నాలుగు గంటల వ్యవధిలో అధికారులు మిథున్ రెడ్డిని 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ముఖ్యంగా రూ.5 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము ఆయన కుటుంబీకులకు చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లో జమకావడంపై ప్రధానంగా ప్రశ్నించారు. అయితే, మిథున్ రెడ్డి ఏ ఒక్క…
Read MoreTag: #MithunReddy
AP : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్: రాజ్ కసిరెడ్డి కన్నీరు, మిథున్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు
AP : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్: రాజ్ కసిరెడ్డి కన్నీరు, మిథున్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు:ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసులోని నిందితుల్లో ఒకరైన రాజ్ కసిరెడ్డి కోర్టులో కన్నీరు పెట్టుకుంటూ తనకు బెయిల్ రాకుండా సిట్ అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసులోని నిందితుల్లో ఒకరైన రాజ్ కసిరెడ్డి కోర్టులో కన్నీరు పెట్టుకుంటూ తనకు బెయిల్ రాకుండా సిట్ అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “ఆ డబ్బు నాదే అయితే, నోట్లపై నా వేలిముద్రలు ఉండాలి కదా? వాటి…
Read More