Mumbai:వివాహ బంధానికి సెహ్వాగ్

Virender-Sehwag-and-Aarti-Ahlawat

భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్, ఆయన భార్య ఆర్తి అహ్లావత్ 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2004లో వివాహం చేసుకున్న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. వివాహ బంధానికి సెహ్వాగ్.. ముంబై, జనవరి24 భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్, ఆయన భార్య ఆర్తి అహ్లావత్ 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2004లో వివాహం చేసుకున్న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి.సెహ్వాగ్, ఆర్తి చాలా నెలలుగా విడిగా నివసిస్తున్నారని, విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. దూకుడు బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన వీరేంద్ర, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతులకు 2007లో ఆర్యవీర్, 2010లో వేదాంత్…

Read More

Mumbai: ఎయిర్ అంబులెన్స్, కార్.. రెడీ

Air Ambulance, Car.. Ready

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఆటో రంగ కంపెనీలు అనేక కార్లు, స్కూటర్లు, సోలార్ ఈవీలను విడుదల చేశాయి. ఇంకా మరిన్ని కార్లను ప్రవేశపెట్టనున్నాయి. కానీ వీటన్నింటి మధ్య ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ సరళా ఏవియేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎయిర్ అంబులెన్స్, కార్.. రెడీ ముంబై, జనవరి 21 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఆటో రంగ కంపెనీలు అనేక కార్లు, స్కూటర్లు, సోలార్ ఈవీలను విడుదల చేశాయి. ఇంకా మరిన్ని కార్లను ప్రవేశపెట్టనున్నాయి. కానీ వీటన్నింటి మధ్య ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ సరళా ఏవియేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండియా ఎక్స్‌పోలో కంపెనీ ప్రోటోటైప్ జీరో ఎయిర్ టాక్సీని ప్రవేశపెట్టింది. దీనిపై అభిమానుల్లో చాలా చర్చ జరుగుతోంది. ఈ టాక్సీ ప్రత్యేకత ఏమిటో ఈ కథనంలో చూద్దాం.చెందిన సరళ ఏవియేషన్ కంపెనీ…

Read More

Mumbai:కనిష్టానికి వృద్దిరేటు

Indian economy

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది.. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది.. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందంజలోనే ఉంది.. ఈ క్రమంలో ఎఫ్ వై25లో భారతదేశ జీడీపీ వృద్ధి 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4%కి చేరుకోవచ్చని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం.. మందగమనం, ఆర్థిక కార్యకలాపాల గురించి హైలైట్ చేస్తుంది.. భారత ఆర్థిక వ్యవస్థ నాలుగేళ్లలో అత్యంత నెమ్మదిగా వృద్ధి చెందగలదని సూచిస్తుంది. కనిష్టానికి వృద్దిరేటు.. ముంబై, జనవరి 8 భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది.. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది.. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందంజలోనే ఉంది.. ఈ క్రమంలో ఎఫ్ వై25లో భారతదేశ జీడీపీ వృద్ధి 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4%కి చేరుకోవచ్చని ప్రభుత్వ…

Read More

Mumbai:ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన భారత్ బౌలర్

Team India's star pacer Jasprit Bumrah created a record.

టీమిండియా స్టార్ పేసర జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్టు తీసిన బౌలర్ రికార్డు నెలకొల్పాడు. 46 సంవత్సరాల రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన భారత్ బౌలర్ ముంబై, జనవరి 4 టీమిండియా స్టార్ పేసర జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్టు తీసిన బౌలర్ రికార్డు నెలకొల్పాడు. 46 సంవత్సరాల రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. 1997-78లో ఆసీస్ గడ్డపై స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ ఐదు టెస్టుల సిరీస్‌లో 31 వికెట్లు తీశాడు. ఐదో టెస్టులో బుమ్రా రెండు వికెట్లు తీయడంతో 32 వికెట్లకు చేరుకున్నాడు. దీంతో బిషన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 వ…

Read More

Mumbai:ఆరువేల కోట్లు ఎక్కడ..

2000-Rupee-Note

రూ.2,000 నోట్లను దేశీయ మార్కెట్లో వినియోగం నుంచి ఆర్భీఐ ఎప్పుడో తీసేసింది. అవును.. ఈ నోట్లు ఇప్పుడు వినియోగంలో లేవు. ఆగండి.. ఆగండి.. అంటే అప్పట్లో రూ.1000, రూ.500 నోట్ల రద్దులా పూర్తిగా పనికి రాకుండా పోలేదు. కేవలం వినియోగంలో లేవు అంతే. తేడా ఏంటి అంటారా.. ఏంటంటే.. ఈ నోట్ల విలువను ఆర్బీఐ రద్దు చేయలేదు. ఆరువేల కోట్లు ఎక్కడ.. ముంబై, జనవరి 3 రూ.2,000 నోట్లను దేశీయ మార్కెట్లో వినియోగం నుంచి ఆర్భీఐ ఎప్పుడో తీసేసింది. అవును.. ఈ నోట్లు ఇప్పుడు వినియోగంలో లేవు. ఆగండి.. ఆగండి.. అంటే అప్పట్లో రూ.1000, రూ.500 నోట్ల రద్దులా పూర్తిగా పనికి రాకుండా పోలేదు. కేవలం వినియోగంలో లేవు అంతే. తేడా ఏంటి అంటారా.. ఏంటంటే.. ఈ నోట్ల విలువను ఆర్బీఐ రద్దు చేయలేదు. కేవలం.. మార్కెట్…

Read More

Mumbai:క్లోజ్ కానున్న మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు

Three types of bank accounts to be closed

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులు చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇది లక్షలాది ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. ఆర్బీఐ సూచనల ప్రకారం మూడు ప్రత్యేక రకాల ఖాతాలు మూసివేయబడతాయి. మోసాల కేసులను అరికట్టేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. దీంతో బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, భద్రత రెండూ పెరుగుతాయి. కొత్త నిబంధనలతో మోసాల ప్రమాదం కూడా తగ్గుతుంది. క్లోజ్ కానున్న మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు ముంబై, డిసెంబర్ 31 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులు చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇది లక్షలాది ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. ఆర్బీఐ సూచనల ప్రకారం మూడు ప్రత్యేక…

Read More

Mumbai:టాటాలో 5 లక్షల ఉద్యోగాలు

5 lakh jobs in Tata

రతన్ టాటా.. భారతావనికి పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాలు ఈయనకు ఉన్నారు. చాలా నిజాయితీగా వ్యాపారం చేసి విజయాలు సాధించవచ్చని నిరూపించిన ధీరుడు రతన్ టాటా. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. అందుకే వారి కోసం అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. టాటాలో 5 లక్షల ఉద్యోగాలు ముంబై, డిసెంబర్ 30 రతన్ టాటా.. భారతావనికి పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాలు ఈయనకు ఉన్నారు. చాలా నిజాయితీగా వ్యాపారం చేసి విజయాలు సాధించవచ్చని నిరూపించిన ధీరుడు రతన్ టాటా. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. అందుకే వారి కోసం అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు యువ వ్యాపారవేత్తలను వెన్నుతట్టి ప్రోత్సహించిన యోధుడు ఈ గొప్ప వ్యక్తి.…

Read More

Mumbai:10 లక్షల విజిటర్స్ వీసాలు

visas non-immigrant

రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. 10 లక్షల విజిటర్స్ వీసాలు.. ముంబై, డిసెంబర్ 28 రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మంది విద్యార్థులను…

Read More

Google Map | గూగుల్ మ్యాప్ పై కేసు… | Eeroju news

గూగుల్ మ్యాప్ పై కేసు...

గూగుల్ మ్యాప్ పై కేసు… ముంబై, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Google Map ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఒక కారు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. గూగుల్ మ్యాప్స్ చూస్తూ.. కారుని ఒక బ్రిడ్జి మీద నడుపుతుండగా.. అనుకోకుండా ఆ బ్రడ్జి కొంత భాగం లేదు దీంతో కారు బ్రిడ్జి మీద నుంచి అనూహ్యంగా కింద పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదానకి నలుగురు ప్రభుత్వ ఇంజినీర్లు, గూగుల్ మ్యాప్స్ కంపెనీని బాధ్యులుగా చేస్తూ దతాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలి – బుడౌన్ సరిహద్దుల వద్ద ఈ కారు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు ఫరుకాబాద్ జిల్లాకు చెందిన సోదరులు నితిన్ (32), అజిత్ (35), వారి స్నేహితుడు.. మెయిన్…

Read More

States | ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు… | Eeroju news

ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు...

ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు… ఆ జాబితాలో చేరిన మహారాష్ట్ర ముంబై, నవంబర్ 25, (న్యూస్ పల్స్) States దేశంలోనే మహారాష్ట్ర ఒక్క రాష్ట్రమే కాదు.. ప్రతిపక్ష నాయకుడు లేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలు భారీ మెజారిటీతో విజయాన్ని నమోదు చేశాయి. మహారాష్ట్ర రాజీకాయాలు గత అయిదు సంవత్సరాలుగా థ్రిల్లర్ సినిమాకు తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసినా కొన్ని తేలని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఎన్నికల్లో ఆరు ప్రధాన పార్టీలు రెండు కూటములుగా తలపడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం వార్ వన్ సైడే అన్నట్లు వెలువడ్డాయి. అధికార మహాయుతి పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ కూటమిలో బిజేపీ, అజిత్…

Read More