ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి భారత రైల్వేలకు ఒక పెద్ద బహుమతిని ప్రకటించవచ్చు. బడ్జెట్ ఆశలు రూ.3 లక్షల కోట్లపైనే న్యూఢిల్లీ, జనవరి 17 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి భారత రైల్వేలకు ఒక పెద్ద బహుమతిని ప్రకటించవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రైల్వేలకు బడ్జెట్లో రూ.2.65 లక్షల కోట్లు అందాయని, ఈసారి అది 15 నుండి 18 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి భారత రైల్వేలకు ఒక…
Read MoreTag: New Delhi
New Delhi:ఇండియా కూటమి రద్దేనా
భారత కూటమిలో వచ్చిన బీటలు ఇప్పుడిప్పుడే బయటపడ్డాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తర్వాత, ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా బ్లాక్ ఉనికి గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ఎజెండా లేదా నాయకత్వం లేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి సభ్యులందరినీ సమావేశానికి పిలవాలని ఆయన అన్నారు. ఇండియా కూటమి రద్దేనా న్యూఢిల్లీ, జనవరి 10 భారత కూటమిలో వచ్చిన బీటలు ఇప్పుడిప్పుడే బయటపడ్డాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తర్వాత, ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా బ్లాక్ ఉనికి గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ఎజెండా లేదా నాయకత్వం లేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి సభ్యులందరినీ…
Read MoreNew Delhi:భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్టు వెల్లడించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – ICMR.. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇంతకుముందు బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్టు కనుగొన్నారు. తాజాగా ఓ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన చిన్నారికి వ్యాపించినట్టు గుర్తించారు. కోల్కతాలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం న్యూఢిల్లీ, జనవరి 7 చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో…
Read MoreNew Delhi:పెరుగుతున్న భార్య బాధితులు
దేశంలో భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. బెంగళూరులో టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య ఘటన మరిచిపోక ముందే ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఉడ్బాక్స్ కేఫ్ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెరుగుతున్న భార్య బాధితులు న్యూఢిల్లీ, జనవరి 2 దేశంలో భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. బెంగళూరులో టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య ఘటన మరిచిపోక ముందే ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఉడ్బాక్స్ కేఫ్ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్లో నివాసం ఉంటోన్న పునీత్..…
Read MoreBudget:బడ్జెట్ కసరత్తు షురూ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమ ప్రతినిధులతో ఐదవ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులకు అధ్యక్షత వహించారు. రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 సన్నాహాల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ కసరత్తు షురూ. న్యూఢిల్లీ, డిసెంబర్ 31 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమ ప్రతినిధులతో ఐదవ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులకు అధ్యక్షత వహించారు. రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 సన్నాహాల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ సంప్రదింపులు రాబోయే బడ్జెట్లో కీలకమైన ఆర్థిక ప్రాధాన్యతలు, రంగాల సవాళ్లను పరిష్కరిస్తున్నట్లు నిర్ధారించడానికి పరిశ్రమ ప్రముఖుల నుంచి అంతర్దృష్టులు, సూచనలను సేకరించడంపై దృష్టి సారించిందట.ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్లో “న్యూఢిల్లీలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించి పరిశ్రమ ప్రతినిధులతో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల కేంద్ర మంత్రి @nsitharaman అధ్యక్షతన ఐదవ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు”…
Read MoreNew Delhi:ట్రయాంగిల్ ఫైట్ లో గెలుపు ఎవరిది
గత అసెంబ్లీ ఎన్నికలసమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలుగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ లో గెలుపు ఎవరిది న్యూఢిల్లీ, డిసెంబర్ 30 గత అసెంబ్లీ ఎన్నికలసమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద…
Read MoreMumbai:10 లక్షల విజిటర్స్ వీసాలు
రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. 10 లక్షల విజిటర్స్ వీసాలు.. ముంబై, డిసెంబర్ 28 రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మంది విద్యార్థులను…
Read MoreDr. Manmohan Singh: ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా కీలక పదవులు నిర్వర్తించారు. ఆయన ఏం చేసినా దేశ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ నర్సింహారావుతో కలిసి చేసిన సంస్కరణలతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఇక భారత 13వ ప్రధానిగా మన్మోహన్సింగ్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా గుర్తింపు పొందారు. 13వ ప్రధానిగా (2004–2014) రెండు పర్యాయాలు పనిచేశారు. ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర న్యూఢిల్లీ, డిసెంబర్ 27 డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా కీలక పదవులు నిర్వర్తించారు. ఆయన ఏం చేసినా దేశ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ నర్సింహారావుతో కలిసి చేసిన సంస్కరణలతో దేశం ఆర్థిక సంక్షోభం…
Read MoreManmohan Singh:ఇంతింతై.. వటుడింతై
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ ను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆర్థికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొంది, ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ జీవితంలో ఎన్నో చెరగని పేజీలు ఉన్నాయి.పంజాబ్ ప్రావిన్స్ లో సెప్టెంబర్ 26, 1932న మన్మోహన్ సింగ్ జన్మించారు. ఇంతింతై.. వటుడింతై.. న్యూఢిల్లీ, డిసెంబర్ 27 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ ను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆర్థికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొంది, ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ జీవితంలో ఎన్నో చెరగని పేజీలు ఉన్నాయి.పంజాబ్ ప్రావిన్స్…
Read MorePawan Kalyan with Modi | ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం | Eeroju news
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం న్యూఢిల్లీ, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Pawan Kalyan with Modi ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న మోదీని పవన్ కల్యాణ్ అక్కడే కలిసి దాదాపు అరగంట పాటు మాట్లాడారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొన్న ఢిల్లీ వెళ్లి పవన్… మంగళవారం వివిధ కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయానికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించినట్టు సమాచారం. అంతకు ముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను…
Read More