AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ అవినీతి – సోమిరెడ్డి:ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిపై ప్రధాని మోదీ తీసుకున్న చర్యల తరహాలోనే, ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఏపీ లిక్కర్ స్కాంపై విచారణకు సోమిరెడ్డి డిమాండ్ ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిపై ప్రధాని మోదీ తీసుకున్న చర్యల తరహాలోనే, ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈడీ అధికారులు చిన్న కేసులపై దృష్టి సారిస్తున్నారని,…
Read More