Cricket : భారత్-బంగ్లాదేశ్ సిరీస్పై నీలినీడలు: కేంద్రం అనుమతి నిరాకరణ:భారత క్రికెట్ జట్టు ఆగస్టులో చేపట్టాల్సిన బంగ్లాదేశ్ పర్యటన అనిశ్చితిలో పడింది. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని కేంద్రం స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ పర్యటన రద్దు? ఆటగాళ్ల భద్రతే ముఖ్యం అంటున్న కేంద్రం. భారత క్రికెట్ జట్టు ఆగస్టులో చేపట్టాల్సిన బంగ్లాదేశ్ పర్యటన అనిశ్చితిలో పడింది. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని కేంద్రం స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు…
Read More