ప్రధాని మోదీ 75వ పుట్టినరోజున ఝార్ఖండ్ మహిళ ప్రత్యేక ఆశీస్సులు కేంద్ర ప్రభుత్వ పథకంతో తన జీవితమే మారిపోయిందన్న లక్ష్మీ కుమారి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్తో క్యాంటీన్ నిర్వాహకురాలిగా మార్పు నేడు ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఝార్ఖండ్లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన లక్ష్మీ కుమారి అనే మహిళ హృదయపూర్వక ఆశీస్సులు తెలిపారు. “ప్రధాని మోదీ వెయ్యేళ్ళు చల్లగా జీవించాలి. మాలాంటి పేదలకు ఆయన ఎల్లప్పుడూ అండగా ఉండాలి” అని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ద్వారా లబ్ధి పొందిన లక్ష్మీ, ఇప్పుడు విజయవంతంగా ఒక వ్యాపారం నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఝార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లా, చానో గ్రామానికి చెందిన లక్ష్మీ జీవితం, ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాల మహిళల జీవితాలను…
Read MoreTag: #PMModi
NarendraModi : జపాన్లో మోదీ పర్యటన: కొత్త పుంతలు తొక్కుతున్న భారత్-జపాన్ స్నేహం
NarendraModi : జపాన్లో మోదీ పర్యటన: కొత్త పుంతలు తొక్కుతున్న భారత్-జపాన్ స్నేహం:జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి ప్రఖ్యాత షింకన్సెన్ (బుల్లెట్ ట్రైన్)లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వారు సెండాయ్ నగరానికి చేరుకున్నారు. మోదీ తమ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పంచుకున్నారు. జపాన్లో మోదీ పర్యటన జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి ప్రఖ్యాత షింకన్సెన్ (బుల్లెట్ ట్రైన్)లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వారు సెండాయ్ నగరానికి చేరుకున్నారు. మోదీ తమ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పంచుకున్నారు. సెండాయ్కు చేరుకున్న మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు, స్థానికులు “మోదీ-సాన్,…
Read MoreChandrababuNaidu : చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు: ట్రంప్కు కౌంటర్, ప్రధాని మోడీపై ప్రశంసలు
ChandrababuNaidu : చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు: ట్రంప్కు కౌంటర్, ప్రధాని మోడీపై ప్రశంసలు:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’గా అభివర్ణించగా, ఎవరు ‘డెడ్ ఎకానమీ’ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికా విధించే సుంకాల వల్ల తాత్కాలిక ఇబ్బందులు మాత్రమే ఉంటాయని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రసంగం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’గా అభివర్ణించగా, ఎవరు ‘డెడ్ ఎకానమీ’ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికా విధించే సుంకాల వల్ల తాత్కాలిక ఇబ్బందులు మాత్రమే ఉంటాయని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా…
Read MoreBuddhaPurnima : బుద్ధుడి పవిత్ర అవశేషాలు స్వదేశానికి: 127 సంవత్సరాల తర్వాత చారిత్రక ఘట్టం
BuddhaPurnima : బుద్ధుడి పవిత్ర అవశేషాలు స్వదేశానికి: 127 సంవత్సరాల తర్వాత చారిత్రక ఘట్టం:భారత సాంస్కృతిక చరిత్రలో ఒక అద్భుతమైన, చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. బ్రిటిష్ పాలనలో దేశం నుంచి తరలిపోయిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలు సుమారు 127 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి మాతృభూమికి చేరుకున్నాయి. బుద్ధుడి పవిత్ర అవశేషాలు స్వదేశానికి: 127 సంవత్సరాల తర్వాత చారిత్రక ఘట్టం భారత సాంస్కృతిక చరిత్రలో ఒక అద్భుతమైన, చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. బ్రిటిష్ పాలనలో దేశం నుంచి తరలిపోయిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలు సుమారు 127 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి మాతృభూమికి చేరుకున్నాయి. ఈ శుభవార్తను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ‘ఎక్స్’ వేదికగా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఇది భారతదేశపు సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మిక ప్రకాశానికి గర్వకారణమని…
Read MoreRussia : రష్యాలో భారత పర్యాటకులకు ఘోర అవమానం: మూడు రోజులు నరకం చూసిన అధికారులు
Russia : రష్యాలో భారత పర్యాటకులకు ఘోర అవమానం: మూడు రోజులు నరకం చూసిన అధికారులు:భారతదేశానికి మిత్రదేశంగా భావించే రష్యాలో భారతీయ పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. వీసాతో సహా అన్ని పత్రాలతో రష్యాకు వెళ్లిన తొమ్మిది మంది భారతీయ పర్యాటకులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తూ మూడు రోజుల పాటు నరకం చూపించారు. భారత పర్యాటకులకు రష్యాలో చేదు అనుభవం భారతదేశానికి మిత్రదేశంగా భావించే రష్యాలో భారతీయ పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. వీసాతో సహా అన్ని పత్రాలతో రష్యాకు వెళ్లిన తొమ్మిది మంది భారతీయ పర్యాటకులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తూ మూడు రోజుల పాటు నరకం చూపించారు. బాధితుల్లో ఒకరైన అమిత్ తన్వర్ తనకు ఎదురైన ఈ చేదు…
Read More