ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను సందర్శించిన బాలకృష్ణ ట్రేడింగ్ ప్రారంభ సూచికగా బెల్ మోగించిన నందమూరి హీరో ఈ గౌరవం పొందిన తొలి దక్షిణ భారత నటుడిగా రికార్డు ప్రముఖ తెలుగు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ప్రారంభానికి గుర్తుగా ఆయన గంట మోగించారు. ఈ గౌరవం పొందిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడిగా ఆయన నిలిచారు. బాలకృష్ణ తన సోషల్ మీడియాలో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తరఫున ముంబై పర్యటనలో భాగంగా ఎన్ఎస్ఈని సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఎన్ఎస్ఈ అధికారులు తనని ప్రత్యేకంగా ఆహ్వానించి, ఈ గౌరవం ఇవ్వడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ‘దక్షిణ భారతదేశం నుంచి ఈ వేదికపై బెల్…
Read More