రెండో సంతానంపై స్పందించిన ఉపాసన ఈసారి ఆలస్యం చేయబోనని వ్యాఖ్య థియేటర్ బిజినెస్లోకి అడుగుపెడుతున్న రామ్ చరణ్ దంపతులు స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల తన రెండో సంతానం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే తమ కుమార్తె క్లీంకారకు జన్మనిచ్చిన ఆమె, ఈసారి రెండో బిడ్డ విషయంలో ఆలస్యం చేయదలచుకోలేదని స్పష్టం చేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ, మొదటి బిడ్డకు జన్మనివ్వడంలో చాలా ఆలస్యం జరిగిందని అన్నారు. పెళ్లైన పదేళ్ల తర్వాత తల్లిని కావడంతో ఒత్తిడిని, విమర్శలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే, రెండో బిడ్డ విషయంలో ఆ పొరపాటు చేయబోనని స్పష్టం చేశారు. దీంతో త్వరలో మెగా కుటుంబం మరో శుభవార్త చెబుతుందనే ప్రచారం మొదలైంది. కుటుంబానికి సమయం కేటాయించడంతో పాటు, రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ…
Read More