Odisha : కుక్క కాటుకు గురైన 92 ఏళ్ల బామ్మ – వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడక:ఒడిశాలోని నువాపడ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 92 ఏళ్ల వృద్ధురాలు మంగళ్ బారి మోహరాను కుక్క కరవడంతో, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సాధారణంగా నడవడమే కష్టంగా ఉండే ఈ బామ్మకు, ఈ సంఘటన తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులను కలిగించింది. కుక్క కాటుకు గురైన 92 ఏళ్ల బామ్మ – వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడక! ఒడిశాలోని నువాపడ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 92 ఏళ్ల వృద్ధురాలు మంగళ్ బారి మోహరాను కుక్క కరవడంతో, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సాధారణంగా నడవడమే…
Read More