చట్టంలోని కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ ఆదేశాలు మొత్తంగా చట్టంపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు వక్ఫ్ బోర్డులో ముస్లింలే మెజారిటీ సంఖ్యలో ఉండాలని వ్యాఖ్య వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పును వెలువరించింది. ఈ చట్టంలోని ఒక ముఖ్యమైన నిబంధనను సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయితే, ఈ చట్టాన్ని పూర్తిగా నిలిపివేయాలని పిటిషన్ దారులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన అంశాలు: నిలిపివేసిన నిబంధన: కనీసం ఐదేళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే నిబంధనను కేంద్రం ఈ చట్టంలో చేర్చింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లుగా నిర్ణయించే నిబంధనలు తయారుచేసే వరకు దీనిని నిలిపివేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తి స్టే నిరాకరణ: ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్…
Read More